మున్నుడి;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 మానవుని మెదడు  నిక్షిప్తమైన ఆలోచనలకు నెలవు  ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి మరికొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి  మనకు సమాజానికి మంచి చేసే ఆలోచనలను మాత్రమే మనిషి  అంగీకరిస్తాడు దానిని చేసి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు  ఒక్కొక్కసారి మనకు ఎదురుగా ఉన్న వస్తువు విలువ మనకు తెలియదు  ప్రకృతి ప్రతి జీవికి ఏ క్షణానికి ఏది అవసరమవుతుందో ఆ అవయవాన్ని ఏర్పాటు చేసింది  అది ఎలా ఏర్పడింది అన్నది ప్రత్యేకమైన శాస్త్రం  ఆడువారి జననాంగాన్ని  ఉపస్థ అంటారు  ప్రక్కనే ఉన్న స్థిరమైన అవయవం  అనుక్షణం దాని అవసరం ఉండదు  గర్భస్థ శిశువుని భూమి మీదకు పంపించేటప్పుడు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు దాని అవసరం ఉంటుంది.తనకు తెలియకుండానే  ఒక వెలుగు చూపిన మార్గం ద్వారా తిరువన్నామలై వచ్చిన రమణ ఇబ్బందిని గమనించిన ఒక పార్శి స్త్రీ  వారికి భోజనం పెట్టి  సేద తీర్చి వారి మనసు తెలుసుకొని కొండపైన ఫలానా ప్రాంతంలో ఉండమని సలహా ఇచ్చి పంపింది  వారు త తపస్సు నుంచి లేచి మహర్షిగా మారి  సమాజానికి హితాన్ని చేయడం కోసమే జీవితాన్ని గురిచేసి అనేకమంది శిష్య ప్రశిష్యులను తయారు చేసుకున్నారు ఆయన మరణించిన తర్వాత  వారి శిష్య బృందం వారి విగ్రహాన్ని చెక్కించడం కోసం  అనేకమంది శిల్పులను  వివిధ ప్రాంతాలకు పంపి  రెండు సంవత్సరాల అన్వేషణ తరువాత  ఆ రాతిని గమనించి  తీసుకువచ్చి వారి  శిల్పాన్ని తయారుచేసి ఆశ్రమం లో ఏర్పాటు చేశారు  నిత్యం ధ్యానం అక్కడే జరుగుతుంది.
ప్రతి రాతిరోను ఏదో ఒక  శిల్పం దాగి ఉంటుంది  దాన్ని గురించి తెలుసుకున్న వారు  స్థపతి అన్న పేరుతో పిలవబడతారు  తిరుపతిలో అనేక సంవత్సరాలు ఆ విద్యను అభ్యసించిన శివనాగిరెడ్డి గారు  రాతిలో ఉన్న శిల్పాలను గమనించి దానికి ఆకారాన్ని ఇవ్వడానికి ఎన్ని అడ్డంకులు అన్నిటిని తొలగించి  అద్భుతమైన ఆ శిల్పాన్ని మన ముందుకు తీసుకు వచ్చారు  వారు తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆంధ్రులకు తెలియజేసే సత్ సంకల్పంతో ఆ విషయాలను అన్నిటినీ గ్రంథస్తం చేశారు  ఆ శిల్పాన్ని  గుర్తించడానికి  నిశిత పరిశీలన ఉండాలి  అంకితభావంతో దానిపైనే మనసుని కేంద్రీకరించి  దానిలో దాగి ఉన్న విగ్రహానికి ఉన్న అడ్డంకులు అన్నిటిని తొలగించాలి  దానికి సొగసులను అద్ది మన ముందుకు తీసుకురావాలి  ఆ బృహ బృహత్ కార్యాన్ని చేయడంలో  అక్కడ అగ్రగణ్యులు అనిపించుకున్న వారు మన రెడ్డి గారు  వారు రాసిన బుద్ధ చరిత్రతో  ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతనే  దానికి అక్షర రూపం ఇచ్చారు  వారు ఈ పుస్తకాన్ని వ్రాయడానికి వాడిన  పైడి పలుకులు  కొన్ని   రాస్తాను చదవండి.
----------------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం