ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నెమలి కంటి తారక రామారావు గారు రచించిన కురుక్షేత్రం నిజానికి  చావగలిగిన నాటకం  ఇందులో పద్యాలు లేకపోయినా పౌరాణిక పద్ధతికి ఇబ్బంది కలగకుండా రచన   సాగింది హైదరాబాదులో కూడా  రాష్ట్ర ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రశంసించారు  నాటకం చూసిన తర్వాత  బుచ్చమ్మ చచ్చిపోయింది ఎమర్జెన్సీ టైములో ఈ స్వాతంత్రం మనకొద్దు కావడి వాళ్ళ లాంటి శరత్ రాసిన నాటకాలను రంగస్థలంపై ప్రదర్శించి రేడియోలోనూ  శ్రోతలను ఆకట్టుకునే విధంగా నిర్వహించాడు  రంగారెడ్డి రచించిన కృష్ణపక్షం నాటికను గన్నవరం తన సొంత సంస్థలో ప్రదర్శించడం ఆకాశవాణికి సంబంధించిన ఏ లింగరాజు శర్మ రెండు చింతల రామచంద్రరావు రాజకుమారి విజయలక్ష్మి వాళ్ళతో ప్రదర్శించి కొన్ని పరిషత్తుల బహుమతులు కూడా పొందాడు.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను తానే నిర్వహించేవాడు  ముఖ్యమంత్రులుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇలాగే నాదెండ్ల భాస్కరరావు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు గారి హయాంలో ఈయన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాడు.ఏ మాత్రం రంగస్థలం పరిచయం లేని వారిని కూడా రాణించేలా ప్రదర్శనలు ఇప్పించారు నన్నపనేని రాజకుమారితో సంగీత కార్యక్రమాన్ని స్పీకర్ ప్రతిభా భారతి గారితో లంబాడి యువతి వేషాన్ని కుతూహలమ్మ గారితో పూసలమ్మ కామెడీ పాట గీతారెడ్డి గారితో గౌతమ బుద్ధుడు ఈపూరి సీతారామమ్మ గారితో శబరివేషం మండవ వెంకటేశ్వర రావు గారితో శ్రీరాముడు  వేషాలను వేయించి రవీంద్ర భారతిలో తాను యువ దుర్యోధన పాత్రధారిగా అందరి ప్రశంసలను పొందాడు జూపూడి యజ్ఞనారాయణ గారితో ఓల్డ్ దుర్యోధన వేయించి తాను దుర్యోధనుడిగా నటించి ప్రఖ్యాత రంగస్థల నటుడు దర్శకుడు ఈ మధ్యనే ప్రకాశం పంతులు గారి పాత్రలో జీవించిన చాట్ల శ్రీరాములు గారితో మరో మొహంజదారో నాటికలను ప్రదర్శించాడు.
=============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం