శ్లో :గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో !
భావం :
ఓ పార్వతీ ప్రతీ ! మందబుద్ధి కలవాడు .నీపూజలకుపువ్వులు కొరకు లోతైన చెరువులలో
దిగుతాడు,దట్నమయిన అడవులలో తిరుగుతాడు.విశాలమైన కొండలయందు ,గుట్టలు యందు తిరుగు తాడు . అతను తనలో ఉన్న తన మనసు అను పద్మమును ,నీకు ,సమర్పించి,
ఈ లోకం లో సుఖంగా ఎందుకు ఉండుట లేదో
నాకు ఆశ్చర్యముగా ఉంది. మనస్సు పెట్టిన భక్తి
తో ఫుజించడము ముఖ్యము కదా !!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి