నెల్లూరులోని ఎస్.ఆర్.కె విశ్వసాయి స్కూల్లో శనివారం జరిగిన సాహితీ కార్యక్రమంలో తిరుపతి రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజుకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం అందజేశారు. ఆయన రచించిన “మేకల బండ” నవలకు గానూ ఈ నవలా పురస్కారం లభించింది . గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రదేవిగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రచయితలు డాక్టర్ సుంకర గోపాల్, అద్దేపల్లి ప్రభు, డాక్టర్ పెళ్లూరు సునీల్, శ్రీమతి గాయత్రి, కె.ఎ. ముని సురేష్ పిళ్లే, పేట యుగంధర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
మేకలబండకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం
నెల్లూరులోని ఎస్.ఆర్.కె విశ్వసాయి స్కూల్లో శనివారం జరిగిన సాహితీ కార్యక్రమంలో తిరుపతి రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజుకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం అందజేశారు. ఆయన రచించిన “మేకల బండ” నవలకు గానూ ఈ నవలా పురస్కారం లభించింది . గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రదేవిగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రచయితలు డాక్టర్ సుంకర గోపాల్, అద్దేపల్లి ప్రభు, డాక్టర్ పెళ్లూరు సునీల్, శ్రీమతి గాయత్రి, కె.ఎ. ముని సురేష్ పిళ్లే, పేట యుగంధర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి