బంగారమసొంటి భరత భూమి లోనవెలసిన 28 రాష్ట్రంల లోకలదు అన్నపూర్ణయైన ఆంధ్ర రాష్ట్రంమొకటిఆంధ్రమునకు రాజధాని హైదరాబాదుఅందు నిర్మించే ఉస్మాన్ ఉస్మానియా క్యాంపస్ న కళల కళాశాల నొకటిఅందు కలవు పెక్క విభాగములుఅందుండే తెలుగు విభాగమొకటిఇంటికి యజమాని తండ్రి వోలె తెలుగు శాఖకు తేజస్ నివ్వగా అధ్యక్షుడై నారునడుముకు పంచె తలకు పాగా పైపంచె దరించి పచ్చ తెలుగు వారిగా ఆగుపించితెలుగు శాఖ కు వన్నె తెచ్చెను అతనే మాకు గురువు రఘుమన్నమనసు చూడ మల్లెపూవు తెలుపుగొంతు చూడ కోయిలను పోలిపలుకు చూడ చాలా వినసొంపుతేనెలొలుకు తేటైన మాటలతోమాలో ఉత్తేజము నింపెను కదాతెలుగు శాఖ యందు తేజముగ నుండి ఆ శాఖ కు ఎంతో వెలుగు తెచ్చెను కదాఅతనే మాకు పి. జి తెలుగు లో ఒజ్జ రఘుమన్న నామముకవటము లేని మాటలతోనే మాపై కాంతి ప్రసరింపజేసేకప్పల వల్లే అరిచే కపట నటులను సైతం తన కవిత్వం తో కామూషి గా నోరు మూయించె కదాచల్లనైన వెన్నెల చనుకులేసి చురుకుగా మమ్ములను తీర్చిదిద్దెనారికేల పాకం లాంటి పద్య భాగములను ద్రాక్ష పాకంగా చేసి మాకు అందించె, మంచి చదువరులుగా మమ్ము తీర్చిదిద్దినారుపల్లె పదాలు పాడి పాట నడక నేర్పినారుసమయపాలనను చక్కగా పాటించితెలియజేసె మాకు మా భావి విద్యుక్త ధర్మమునుపుట్టు తెలుగు వారమైన మనం ఎల్లవేళలా తెలుగె మాట్లాడమన్నారునిండుకుండవలె నిజాయితీగా నుండిమాలోని బర్భరతను మాయ చేసెసర్వ వేదములెల్ల చక్కగా చదివిఅందుండు సత్యములను వెలువరించేతా నేర్చిన జ్ఞానంలో కొంత మాకందించే మక్కువగ మాకుబ్రాహ్మణమంటే కులము కాదనిబ్రాహ్మణ మంటె జ్ఞాన భాoడామని తెలియ పరిచే మాకుకులభేదము లేదు వర్ణ బేధము తప్ప యని విషధపరిచే మాకుసాహిత్య సమరము న సవాలు విసిరి సమరభేరి మ్రోగిస్తేసాటి వచ్చిన వారు కల్లతుదకు తాను కవి శాసనుడనె బిరుదు పొంది యుండేపరిశోధన ప్రకల్పమునందు పట్టుబట్టి రామాయణ భారత భాగవతాది మొదలు సర్వసాహిత్యము, సిద్ధాంతములు విశ్లేషించి అనేక గ్రంథమును ముద్రింప చేసిఅతనెవరో కాదు అతనె రఘుమన్న నామము మాకు గురువు, ఉత్తమ ఆచార్యుడు పి. జి. తెలుగు లో కళల కళాశాల యందు,
ఉత్తమ ఆచార్యుడు :- నామ వెంకటేశ్వర్లు S A (తెలుగు ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటి పాముల,
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి