రాష్ట్ర స్థాయి విమల సాహితీ సంస్థ కవిత పోటీలలో కవి అయ్యలసోమయాజుల కు ప్రత్యేక బహుమతి

  భాగ్యనగరంలోని ర ప్రముఖ సాహితీ సంస్థ2 విమలసాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన
చదువులమ్మ ఒడి సర్కారు బడి అనే  అంశం పై జరిగిన కవితా పోటీలలో  విశాఖపట్నం కు చెందిన కవి రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల   ప్రసాద్ కవితకు ప్రత్యేక   బహుమతి అభినందన ప్రశంసా పత్రం ను  అభినందనలు తెలియచేస్తు వ్యవస్థాపక అధ్యక్షులు కవి డాక్టర్ జెల్ది విద్యాధర్ గారు,కార్యదర్శి   రచయిత్రి కళ్యాణి తురుమెళ్ళ  గారు అందచేసారు న్యాయనిర్ణేత గా ప్రముఖ రచయిత్రి శైలజా మిత్ర వ్యవహరించారు. బదులుగా పాఠశాలలు చదువుతో బాటు సంస్కారం  నేర్పే  సరస్వతీ నిలయాలే అని   తనకు శుభాకాంక్షలు తెలియచేసిన సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రసాద్ మాష్టారు తెలియచేసారు..!!
..........................
కామెంట్‌లు