జలపాతము ఎంత ఎత్తు నుండి కింద పడినా....ఏరులు , నదులుగా మారి ...పరీ వాహక మంతాపచ్చదనంతో నింపుతుంది...దాహార్తిని దీర్చి , కడుపులు నింపు తుంది !మనిషి పతనం చెందినాపదిమందికీ...ఉప యోగ పడి...ఆనందింప జేనమనే నీ తిని బోధిస్తుంది...ఇదే కదా ప్రకృతి లోని గొప్పతనం...!!ఈ సమస్త ప్రకృతి త్యాగా న్నే బోధిస్తుంటే...ఈ మనిషి మాత్రం ఎందుకో...ఇంత స్వార్ధ పరుడై పోయాడు....!!*****
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి