1) ధుర్యోధనుని పాండవులుకోరిన ఐదుఊళ్ళలో నాలుగుఏవి?2)చతుర్విధాశ్రమాలు అంటే ఏవి?
3)మహారథుడు అని ఎవరిని అంటారు?
4)అతిరథుడు అని ఎవరిని అంటారు?
5)సమ రథుడు అని ఎవరిని అంటారు?
6)అర్ఢరధుడు అని ఎవరిని అంటారు?
7)కుంభకర్ణుడు ఏఅస్త్రంతో మరణించాడు?
8) దండము-భోగము-మండలము-అసంహితము అంటే ఏమిటి?
9) శ్రీకృష్ణుడు నాగ్నజితి ల సంతతి ఎందరు?
10)తారకాసురుని తల్లిపేరేమిటి?
సమాధానాలు: 1)ఇంద్రపస్తము-భృగుపస్తము-వారణావతము-జయంతము. 2) బ్రహ్మచర్యం-గృహస్ఢం-వనప్రస్ఢం-సన్యాసం.3) తనను సారధిని,గుర్రాలను కాపాడుకుంటూ,పదకొండువేల విలుకాండ్రతో యుద్ధంచేయగలిగినవాడు.4)పలువురితో ఒకేసారి యుధ్ధంచేసేవాడిని. 5)ఓక్కడితో పోరాడేవాడిని. 6) తనంతటి వారితో పోరాడేవారిని.7) బ్రహస్త్రం.8) యుద్ధరంగంలో సైన్యం నిలిపేవిధానం.9)తొమ్మిదిమంది కుమారులు-ఒకకుమార్తే. 10)వజ్రాంగి.
ఠక్కున చెప్పండి.--పురాణప్రశ్నలు-సమాధానాలు.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి