సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద రచయితలకు వ్యాస రచన, గీత రచన, కవితా రచన పోటీలను నిర్వహించాలని సంకల్పించారు.అందుకే ఔత్సాహిక, వర్ధమాన రచయితల నుంచి ఈ క్రింద తెలిపిన అంశాలపై వ్యాసాలను సవినయంగా ఆహ్వానించారు.
1)భారతీయతకు విజయ కేతనం రామజన్మభూమి తీర్పు
2) ఆంధ్ర నాట స్వాతంత్ర పోరాట అపురూప ఘట్టాలు (ఏవేని 1,2 ఘట్టాలు వివరించవచ్చు)
3) మాతృభాషను కాపాడుకుందాం
4) మతమార్పిడులు - పర్యవసానాలు - ప్రమాదాలు
పోటీలు నిర్వహించారు.
ఫలితాలను 24-01-2021 వతేది ప్రకటించారు.
" మాతృభాషను కాపాడుకుందాం " అంశంలో ప్రథమవిజేతగా
శ్రీ సురేంద్ర రొడ్డ, తిరుపతి నిలిచారు
సెంటర్ ఫర్ ఇంటర్ గ్రిల్ స్పిరిట్ విజయవాడ కవితాపోటీ విజేత " సురేంద్ర రొడ్డ "
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి