మా చైతన్య భారతి:---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సల్.నెం.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

ఆహోఅందరి చైతన్యం నీవులే భారతి
సాహో సుందరం నైపుణ్యంలే నీహారతి

వత్తి ఒడి గడ్డకుండ వెలుగుతూనే ఉంటుంది
అత్తిపత్తి మడి నిండా వెలుగులీను వుంటుంది

తా చక్కనైన చిక్కని వెలుగులనే పంచు
ఏ మొక్కవోని మక్కువనే మదిలో కలిగించు
సదా తాను వెలుగుతూనే ఉంటుంది
పదా ఆ పరమాత్ముని పూజకే అంటుంది

ఆ వెన్నెలమ్మ చల్లదనం పంచుకున్నది
ఈ కూనలమ్మ వెచ్చదనం ఎంచుకున్నది
దివ్య మై భవ్యమై ఈ దీపం వెలుగుతున్నది
నవ్యమైన సవ్యమైన దారిలోన మెలుగుతున్న ది

జడివాన జోరుగానే దండయాత్ర చేస్తున్నా
ఉరుములు మెరుపులతో ఆ కొండ గాలి వీస్తున్న
ఆదర కుండ బెదరకుండ వెలుగుతూనే ఉంది
తొణక్కుండ బెణక్కుండ వెలుగు లీను తుంది


అమ్మలక్క లందరూ వస్తు పోతూ ఉన్నారు
చమ్మచక్క లేస్తూ మస్తుగా డుతున్నారు
చైతన్యం ప్రమిదకు బొట్టు పెట్టు చున్నరు
నైపుణ్యం ప్రమోదులై జట్టు కట్టు చున్నరు.


తరాలు మారినా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది
వరాలు కోరినా మన పాపం మిగులుతానంటుంది
ఈ చైతన్యం హారతికి వందనం అభివందనం
మా నైపుణ్యం భారతికి నందనం నవ చందనం!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం