నజరానా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
జూలై,29,సి.నా.రె.జయంతి సందర్భముగా 
=============================  
   1.ఆయనకు నిత్యం జయంతి!
   ఈరోజు భలే  మంచి రోజు!
   కవిత్వం భుజం తట్టినరోజు!
   ఇంటిపేరు సింగిరెడ్డి!
   సదా రెడీ ఆ కవితా సివంగి!
   వ్రాసె ప్రతీ అక్షరం సంపెంగి!
   ఆయనే నారాయణ రెడ్డి!
   కవిత నారాయణియమండి!

2.అందమైన పంచెకట్టు!
   ఆకర్షణీయ నొక్కులజుట్టు!
   అమరిన కళ్ళజోడు సెట్!
   నడకతో అందరినీ ఆకట్టు!
    కలంపై, గళంపై,ఆ పట్టు!
   వినే శ్రోతలు సదా జట్లుకట్టు!

3.ఆ ప్రతిభ బహుముఖం!
 విద్యార్థిగానేసాహితీకుసుమం!
 పద్యకావ్యాలు,వచనకవితలు!
నృత్యరూపకాలు, బుర్రకథలు!
యాత్రాకథనాలు, గజళ్ళు!
ఇలా ఎన్నెన్నో పరిమళాలు!

4.కవితాంబరాన విశ్వంభర!
   జ్జానపీఠాన అదిష్టించింది!
   ఆయనసాహితీ శోధన,
    ప్రామాణికమైన పరిశోధన!
కవితలఅన్యభాషానువాదాలు!
 అనేక దేశాలు సందర్శనం!
 అంతర్జాతీయ కవిసమ్మళన,
         భారతీయ ప్రాతినిధ్యం!

5.సినీగేయరచయితగా!
నన్ను దోచుకుందువటే  
ఆరంభించి హృదయాలు దోచి!
 మూడువేల సాక్ష్యాలుంచారు!
చదువు రానివాడవని,దిగులు
   చెందకు అని ఓదార్చారు! 
గాలికి, కులమేది ,నేలకు,    
కులమేది అని నిలదీసారు! 
అనుబంధం, ఆత్మీయత
,అంతా ఓ బూటకమన్నారు!
ఒసే రాములమ్మా అని,
ఊరూరా జనాల్ని ఊపేసారు!
సి.నా.రె., భళారే,
సినీగీతాల, చిరునామా!
_________


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం