రాజ్యపాలన ; తల్లా నవనీత్ రెడ్డి , 9 వ తరగతి, /జడ్ పి హెచ్ ఎస్ ఇందిరానగర్ , సిద్ధిపేట


 ఒకానొకప్పు డు పెద్దవెంకటరాయ అనేరాజు ఉండేవాడు. అతను అతని పాలనపైఅనుమానం వచ్చి తనకేదోవింత జబ్బు వచ్చి నట్లు కొన్ని రోజులే బత్రుకుతాడని మంత్రి తో రాజ్యం లో ఉన్న పజ్రలందరికీతెలియజేయమని చెప్పా డు.నేను చనిపోయేంతవరకు నన్ను ఎవరైతేబాగా చూసుకుంటారో వారికేనా ఆస్తిమొత్తం రాసిఇస్తా అని చెప్పమన్నా డు. 

అప్పు డు రాజ్యంలో ఉన్న పజ్రలంతా రాజును చూడటానికివచ్చా రు. రాజ్యంలో జనాభా ఎక్కు వ ఉండటం తో రాజు, మంత్రి లు ఒక్క పథకం ఆలోచించారు ఏమిటంటేఅందరినీ పరీక్షించి ఇద్దరు సభ్యు లను ఎంపిక చేశారు. వాళ్ళ పేర్లు రామయ్య, చందయ్ర ్య వీళ్ళి ద్దరిలో ఎవరైతేఒక ఐదు రోజులు రాజును బాగా చూసుకుంటారో వాళ్ళకేరాజు గారి ఆస్తిచెందుతుందిముందుగా రెండు రోజులు రాజును బాగానేచూసుకున్నా రు. మూడవ రోజు చందయ్ర ్య అనేవ్యక్తికి కొంచం కొంచం స్వా ర్దం మొదలైంది. చందయ్ర ్య రామయ్య అనేవ్యక్తినీ రాజు కిదూరం పెడుతున్నా డు అయినా కానీ రామయ్య చందయ్ర ్య ను ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటున్నా డు. మూడవ రోజు రామయ్య వెళ్ళే దారిలో రాజు, మంత్రి కలిసిఒక వజ్రాల హారాన్ని పెట్టారు. కాసేపటితరువాత రామయ్య వజ్రాల హారాన్ని చూసిఆ హారాన్ని తీసుకొని రాజుకిఇచ్చా డు. తరువాత చందయ్ర ్య వెళ్ళే దారిలో కూడా అదేవిధంగా వజ్రాల హారాన్ని పెట్టీ వెళ్ళా రు. కాసేపటితర్వా త చందయ్ర ్య వెళ్లి ఆ వజ్రాల హారాన్ని తీసుకొని తన ఇంటికివెళ్ళా డు.ముందు నుంచి రాజు కు చందయ్ర ్య మీద అనుమానం ఉందిఐన కానీ రాజు ఇంకొక పరీక్ష పెట్టీచూద్దాం అనుకున్నా డు.నాలుగవ రోజు ఇద్దరినీ పిలిచి ఇద్దరికీసెరిసమానంగా కొంచం బంగారం ఇచ్చా డు మీ అవసరాలకు వాడుకోమని చెప్పా డు. అప్పు డు రామయ్య గుడికివెళ్ళి ఆ బంగారం తో గుడిలో అన్నదానం చేయించాడు.కానీ చందయ్ర ్య స్వా ర్దపరుడు కాబట్టిఆ బంగారం తో ఒక ఇల్లు కట్టుకున్నా డు.ఐదవ రోజు రాజు సభలోకిపిలిచి ఎవరికిఆస్తిచెందుతుందోఅని చెప్తా అంటాడు వారు ఇద్దరు వచ్చి న తరువాత నాకు ఏ జబ్బు రాలేదు నాకు నా రాజ్య పాలన పైఅనుమానం వచ్చి పజ్రలు ఏమనుకుంటారో అని పరీక్షించాను అని అంటాడు.అందులో రామయ్య దురస్వా బావం లేకుండా నిస్వర్దపరుడిగా నడుచుకున్నా డు కానీ చందయ్ర ్య చెడ్డఆలోచనలతో స్వా ర్దం తో నిండినవాడు అందుకేదురాశ దుఃఖానికిచేటు అంటారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం