* మీనాక్షి అమ్మవారి విగ్రహం మరకత మూర్తి. ఎందుకంటే అమ్మవారి మేను ఆకుపచ్చ వర్ణం.
* అమ్మవారి కుడికాలు కాస్త ముందుకుంటుంది. ఎందుకంటే భక్తులు పిలిస్తే వెంటనే పరుగున రావడం కోసం.
* అమ్మవారి చేతిలో ఉన్న చిలుక అమ్మవారి చెవిలో ఏదో చెప్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే చిలుక గుణమేమిటంటే చెప్పిన మాటను పొల్లుపోకుండా చెప్పడం! అలాగే భక్తుల మొరను మళ్ళీ మళ్ళీ అమ్మవారికి చెప్తున్నట్టు ఉంటుందా చిలుక. మన కోరికలు శీఘ్రమే నెరవేరుతాయన్న మాట.
* అమ్మవారి విగ్రహం స్వయంభువు. కొన్ని ఆలయాలలో లింగం స్వయంభువు. అయితే మదురైలో మీనాక్షి ఉగ్రపాండ్యన్పట్టాభిషేకం పిదప చొక్కనాథుడు పరమాత్మ సమీపంలో విగ్రహమై నిల్చుండిపోయారు. దాంతో స్వ
యంభువు అమ్మవారు. అమ్మవారు మదురైలో యాగశాలలో అగ్నిలో అవతరించారు. ఈమె పేరు తటాతక అంగయర్కణ్ణి
* పాండ్య మహారాజుకి మహారాణి కాంచనమాలకు ఒకే కూతురు. అందువల్ల పాండ్య రాజ్య మహారాణి అయ్యారు.
* ఇక్కడి గర్భగృహంలో అమ్మవారి విగ్రహం సజీవకళామూర్తి. ఓ స్త్రీని వీక్షిస్తున్నట్టే ఉంటుంది.
* అమ్మవారి విగ్రహాన్ని ఎల్లప్పుడూ చూసి తరించాలన్నట్టే ఉంటుంది.
* అమ్మవారి సన్నిధిలో మొగలిపువ్వు కుంకుమను ప్రసాదంగా ఇస్తారు.
* మదురైలో అమ్మవారికే తొలి మర్యాద. ఇక్కడ తొలుత అంబికను దణ్ణం పెట్టుకోవాలి. అనంతరమే స్వామివారి దర్శనం.
* మీనాక్షి సుందరేశ్వరుడు నాడు నేడు ఎల్లప్పుడూ పాలిస్తున్నట్టు శివవాక్కు.
* ఇక్కడి పరమాత్మ 64 శివలీలలతో కూడినది. మరే ఆలయంలోనూ ఇన్ని లీలలు లేవు.
* అన్ని శివాలయాలు ముక్తినిస్తాయి. కానీ ఇక్కడి శివాలయం సకల సంపదనిస్తుంది.
* మీనాక్షిసుందరేశ్వరుడు ఇక్కడ ఉండటంతోనే మదురైని సందర్శిస్తేనే ముక్తి పొందినట్లవుతుంది.
* ఇక్కడి ఆలయం అమ్మవారి నామంతో పిలువబడుతోంది. ప్రపంచంలోనే పెద్ద అమ్మవారి ఆలయమిది. శక్తిపీఠంకూడా.
* జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం. తమిళ చిత్తిరై మాసులో అమ్మవారికీ తమిళ ఆవని మాసంలో స్వామివారికీ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
* ప్రత్యేకించి అందమైన గోపురాలు కలిగిన ఆలయం.
* తమిళనాట భారీ ఉత్సవాలు జరిగే తొలి ఆలయం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయమే. శైవ, వైష్ణవాలు ఒక్కటిగా జరిపే ఉత్సవం.
* అమ్మవారి సోదరుడు మాయవన్ అయగర్ మళై అయగుమలయాన్. ప్రపంచవింతలలో ఒకటి అమ్మవారి ఆలయం. ఆమెను వరణు వేడితే మనల్ని రక్షిస్తుంది.
* ఈ ఆలయం పశ్చిమ గోపురం (గోపురం) నమూనా ఆధారంగానే తమిళనాడు రాష్ట్ర చిహ్నం రూపొందించారు.
* మదురై మీనాక్షి సుందరేశ్వర్ ఆలయాన్ని
పాండ్య చక్రవర్తి సదయవర్మ కులశేఖర్ నిర్మించారు. ఆయన సుందరేశ్వర మందిరం ప్రవేశద్వారం వద్ద మూడు అంతస్థుల గోపురం ప్రధాన భాగాలను నిర్మించారు.
* కులశేఖర పాండ్య కూడా ఒక కవి. ఆయన మీనాక్షిపై "అంబికై మలై" అనే పద్యం రాశారు.
మదురై మీనాక్షి ఆలయానికి సంబంధించిన అనేకానేక విశేషాలలో ఇవి కొన్ని మాత్రమే.
* అమ్మవారి కుడికాలు కాస్త ముందుకుంటుంది. ఎందుకంటే భక్తులు పిలిస్తే వెంటనే పరుగున రావడం కోసం.
* అమ్మవారి చేతిలో ఉన్న చిలుక అమ్మవారి చెవిలో ఏదో చెప్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే చిలుక గుణమేమిటంటే చెప్పిన మాటను పొల్లుపోకుండా చెప్పడం! అలాగే భక్తుల మొరను మళ్ళీ మళ్ళీ అమ్మవారికి చెప్తున్నట్టు ఉంటుందా చిలుక. మన కోరికలు శీఘ్రమే నెరవేరుతాయన్న మాట.
* అమ్మవారి విగ్రహం స్వయంభువు. కొన్ని ఆలయాలలో లింగం స్వయంభువు. అయితే మదురైలో మీనాక్షి ఉగ్రపాండ్యన్పట్టాభిషేకం పిదప చొక్కనాథుడు పరమాత్మ సమీపంలో విగ్రహమై నిల్చుండిపోయారు. దాంతో స్వ
యంభువు అమ్మవారు. అమ్మవారు మదురైలో యాగశాలలో అగ్నిలో అవతరించారు. ఈమె పేరు తటాతక అంగయర్కణ్ణి
* పాండ్య మహారాజుకి మహారాణి కాంచనమాలకు ఒకే కూతురు. అందువల్ల పాండ్య రాజ్య మహారాణి అయ్యారు.
* ఇక్కడి గర్భగృహంలో అమ్మవారి విగ్రహం సజీవకళామూర్తి. ఓ స్త్రీని వీక్షిస్తున్నట్టే ఉంటుంది.
* అమ్మవారి విగ్రహాన్ని ఎల్లప్పుడూ చూసి తరించాలన్నట్టే ఉంటుంది.
* అమ్మవారి సన్నిధిలో మొగలిపువ్వు కుంకుమను ప్రసాదంగా ఇస్తారు.
* మదురైలో అమ్మవారికే తొలి మర్యాద. ఇక్కడ తొలుత అంబికను దణ్ణం పెట్టుకోవాలి. అనంతరమే స్వామివారి దర్శనం.
* మీనాక్షి సుందరేశ్వరుడు నాడు నేడు ఎల్లప్పుడూ పాలిస్తున్నట్టు శివవాక్కు.
* ఇక్కడి పరమాత్మ 64 శివలీలలతో కూడినది. మరే ఆలయంలోనూ ఇన్ని లీలలు లేవు.
* అన్ని శివాలయాలు ముక్తినిస్తాయి. కానీ ఇక్కడి శివాలయం సకల సంపదనిస్తుంది.
* మీనాక్షిసుందరేశ్వరుడు ఇక్కడ ఉండటంతోనే మదురైని సందర్శిస్తేనే ముక్తి పొందినట్లవుతుంది.
* ఇక్కడి ఆలయం అమ్మవారి నామంతో పిలువబడుతోంది. ప్రపంచంలోనే పెద్ద అమ్మవారి ఆలయమిది. శక్తిపీఠంకూడా.
* జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం. తమిళ చిత్తిరై మాసులో అమ్మవారికీ తమిళ ఆవని మాసంలో స్వామివారికీ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
* ప్రత్యేకించి అందమైన గోపురాలు కలిగిన ఆలయం.
* తమిళనాట భారీ ఉత్సవాలు జరిగే తొలి ఆలయం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయమే. శైవ, వైష్ణవాలు ఒక్కటిగా జరిపే ఉత్సవం.
* అమ్మవారి సోదరుడు మాయవన్ అయగర్ మళై అయగుమలయాన్. ప్రపంచవింతలలో ఒకటి అమ్మవారి ఆలయం. ఆమెను వరణు వేడితే మనల్ని రక్షిస్తుంది.
* ఈ ఆలయం పశ్చిమ గోపురం (గోపురం) నమూనా ఆధారంగానే తమిళనాడు రాష్ట్ర చిహ్నం రూపొందించారు.
* మదురై మీనాక్షి సుందరేశ్వర్ ఆలయాన్ని
పాండ్య చక్రవర్తి సదయవర్మ కులశేఖర్ నిర్మించారు. ఆయన సుందరేశ్వర మందిరం ప్రవేశద్వారం వద్ద మూడు అంతస్థుల గోపురం ప్రధాన భాగాలను నిర్మించారు.
* కులశేఖర పాండ్య కూడా ఒక కవి. ఆయన మీనాక్షిపై "అంబికై మలై" అనే పద్యం రాశారు.
మదురై మీనాక్షి ఆలయానికి సంబంధించిన అనేకానేక విశేషాలలో ఇవి కొన్ని మాత్రమే.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి