కడువార నాగలి ఇంద్రుడు కాడి యముడు మేడి సోమవారన సుతులు ఎడ్లు హరిహరులు త్రాల్లు హరుడు గొర్రు వల రాజు పిడిశీల భూమి జనులు రక్షంప వేయు సాలు కవులు పోషింప కల్పతరువు. భళారే రెడ్లకు సరియైన ప్రభువు కలడే అని దేవతలు ఆదిరెడ్డిని పొగిడినాడు. సూర్యచంద్రుడు వరుణుడు వాయువు అగ్ని గంగా బసవదేవుడు అందరి సహకారంతో భూలోపంచేరి ఒక మడి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకుని మంచి ముహూర్తాన ఏరువాక సాగించి వ్యవసాయం ప్రారంభించారు. ఆదిరెడ్డి భూమిని దున్నగా ఆదిలక్ష్మి భూమిలో విత్తనాలు చల్లి,
నవధాన్యాల పైరులను పండించుకుంటూ 84 లక్షల జంతు జీవరాశులను పోషింపసాగారు. ఆ తరువాత వారికి సంతానయోగం కలిగి 77 మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు కలిగారు వీరు దేవతాంశతో జన్మించినంగానే 77 మంది కుమారులు దేవ దుర్గము లయినారు. అయిదుగురు కుమార్తెలు దేవతలైనారు.
వారు మద్దిరాలమ్మ మహాలక్ష్మి కోరలపాటి ఆంకాలమ్మ రాచులి పెద్దమ్మ, పోలేరమ్మ వీరు దైవంశ సంభూతులే దేవతలుగా మారారు ఆ తర్వాత ఆదిరెడ్డికి ఒక కుమారుడు కుమార్తె జన్మించారు. అబ్బాయి పేరు బేతి రెడ్డిగా అమ్మాయి పేరు భ్రమరాంబరా నామకరణం చేసినారు. ఆమెకు యుక్త వయసు రాగానే పరమశివుడు కోరికళ్యాణం చేసుకున్నాడు. బేతిరెడ్డి మర్రి చెట్టు కింద జన్మించడం వల్ల పిల్లలమర్రి బేతి రెడ్డి గా పిలవబడ్డాడు అతనికి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని నిర్ణయించి ఇతని వల్ల సంతానం పెరగాలని దేవతలు ఐదుగురు అమ్మాయిలను సృష్టించి వివాహం జరిపించారు బేతి రెడ్డి పెద్ద భార్యకు 12 మంది, రెండో భార్య 10 మంది, మూడోభార్యకు 8 మంది నాలుగో భార్యకు 6, ఐదవ భార్యకు ఒకరు చొప్పున మగ సంతానం కలిగారు. వీరి పేర్లు ఉత్తమారెడ్డి, సత్యమారెడ్డి అన్న వేమారెడ్డి, బొమ్మా రెడ్డి మాచిరెడ్డి. ధర్ముడు భక్తి రెడ్డి నాటకుడు భక్షి రెడ్డి నారాయణరెడ్డి, సదాశివరెడ్డి, సాంబశివరెడ్డి, అంకిరెడ్డి, తిరుమల రెడ్డి, సంజీవరెడ్డి సాంబమూర్తి రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, వెంగళ రెడ్డి, సూరారెడ్డి, వెలుగొండ రెడ్డి అత్తి రెడ్డి, పోలిరెడ్డి, వెంకటరెడ్డి గురవారెడ్డి వీరంతా కలిసి వ్యవసాయం చేసుకొని జీవించుచున్నారు వీరికి యుక్త వయసు రాగానే వీరి మేనత్త బ్రమరాంబ సృష్టి వరం జన్మించిన అమ్మాయిలను ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత మరి చెట్టుని విడిచి మేడలు మిద్దెలు ఇల్లు నూతనంగా నిర్మించుకొని మంచి ముహూర్తాన పాలు పొంగళ్ళు చేసి గృహప్రవేశం చేసుకొని పూజలు వ్రతాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ఊరు ఇవ్వడంతో శివపూజ ఒక పొద్దు భోజనంలో ఎంతో నిష్టగా ఉండేవాడు వీరు పెంపుడు జంతువులను ప్రాణప్రదంగా పెంచుకునే వారు.
నవధాన్యాల పైరులను పండించుకుంటూ 84 లక్షల జంతు జీవరాశులను పోషింపసాగారు. ఆ తరువాత వారికి సంతానయోగం కలిగి 77 మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు కలిగారు వీరు దేవతాంశతో జన్మించినంగానే 77 మంది కుమారులు దేవ దుర్గము లయినారు. అయిదుగురు కుమార్తెలు దేవతలైనారు.
వారు మద్దిరాలమ్మ మహాలక్ష్మి కోరలపాటి ఆంకాలమ్మ రాచులి పెద్దమ్మ, పోలేరమ్మ వీరు దైవంశ సంభూతులే దేవతలుగా మారారు ఆ తర్వాత ఆదిరెడ్డికి ఒక కుమారుడు కుమార్తె జన్మించారు. అబ్బాయి పేరు బేతి రెడ్డిగా అమ్మాయి పేరు భ్రమరాంబరా నామకరణం చేసినారు. ఆమెకు యుక్త వయసు రాగానే పరమశివుడు కోరికళ్యాణం చేసుకున్నాడు. బేతిరెడ్డి మర్రి చెట్టు కింద జన్మించడం వల్ల పిల్లలమర్రి బేతి రెడ్డి గా పిలవబడ్డాడు అతనికి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని నిర్ణయించి ఇతని వల్ల సంతానం పెరగాలని దేవతలు ఐదుగురు అమ్మాయిలను సృష్టించి వివాహం జరిపించారు బేతి రెడ్డి పెద్ద భార్యకు 12 మంది, రెండో భార్య 10 మంది, మూడోభార్యకు 8 మంది నాలుగో భార్యకు 6, ఐదవ భార్యకు ఒకరు చొప్పున మగ సంతానం కలిగారు. వీరి పేర్లు ఉత్తమారెడ్డి, సత్యమారెడ్డి అన్న వేమారెడ్డి, బొమ్మా రెడ్డి మాచిరెడ్డి. ధర్ముడు భక్తి రెడ్డి నాటకుడు భక్షి రెడ్డి నారాయణరెడ్డి, సదాశివరెడ్డి, సాంబశివరెడ్డి, అంకిరెడ్డి, తిరుమల రెడ్డి, సంజీవరెడ్డి సాంబమూర్తి రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, వెంగళ రెడ్డి, సూరారెడ్డి, వెలుగొండ రెడ్డి అత్తి రెడ్డి, పోలిరెడ్డి, వెంకటరెడ్డి గురవారెడ్డి వీరంతా కలిసి వ్యవసాయం చేసుకొని జీవించుచున్నారు వీరికి యుక్త వయసు రాగానే వీరి మేనత్త బ్రమరాంబ సృష్టి వరం జన్మించిన అమ్మాయిలను ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత మరి చెట్టుని విడిచి మేడలు మిద్దెలు ఇల్లు నూతనంగా నిర్మించుకొని మంచి ముహూర్తాన పాలు పొంగళ్ళు చేసి గృహప్రవేశం చేసుకొని పూజలు వ్రతాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ఊరు ఇవ్వడంతో శివపూజ ఒక పొద్దు భోజనంలో ఎంతో నిష్టగా ఉండేవాడు వీరు పెంపుడు జంతువులను ప్రాణప్రదంగా పెంచుకునే వారు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి