రెడ్డి రాజులు (14);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అందరూ భయపడి ఇళ్లను వదిలి బయటకు వచ్చి ఎవరు వయ్యా నీవు ఇంత పెద్దగా ఉన్నావని అడగగా  ఆంజనేయ స్వామి  మామూలు రూపంలోకి వచ్చి నేను అయోధ్య నగరం నుంచి వచ్చాను శ్రీ రాముని పట్టాభిషేకానికి మిమ్ములను రమ్మని చెప్పినారు ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆంజనేయుడు. ఓహో ఆంజనేయుడు  అంటే మీరా రామయ్య బాగున్నారా లక్ష్మయ్య బావున్నారా సీతమ్మ తల్లి బాగుందా అని అడిగేసరికి శాంతించాడు.  తర్వాత గ్రామస్తులు ఆంజనేయుడుతో మేమంతా రేపు వస్తాంలే వెళ్ళు అని చెప్పి పంపారు. మర్నాడు రెడ్లు అయోధ్య నగరానికి వెళ్లగా సభలో రాములవారి చింతామణి పీఠం మీద కూర్చున్నారు. రెడ్లు ఆయనను చూసి నమస్కరించి సభలో కూర్చున్నారు. పట్టాభిషేకం ముగిసిన తర్వాత  రాములవారు రెడ్ల ని పిలిచి అయ్యా రెడ్డి వారు మా నాన్న దశరథ మహారాజు గారి చనిపోయి ఇంకా మూడు నెలల 15 రోజులకు సంవత్సరం కావస్తోంది కనుక సంవత్సరికం రోజున లక్ష మంది బ్రాహ్మణులనిపించి గుమ్మడికాయలను దానం చేయాలనుకుంటున్నాం మీరంతా ఒక గుమ్మడికాయ ఆ రోజుకు పంపవలసింది అని చెప్పారు  దానికి వారు అయ్యా రామయ్య నేను పది కాయలు పంపిస్తానని ఒకరు బండి పంపుతా అనే మరొకరు 10 బోర్డులు పంపుతామని ఒకరు అలా తల ఒక రకంగా చెప్పారు అని అవసరం లేదు తల ఒకటి పంపితే చాలు అని చెప్పగా వారు ఆ బండ్లకు బాడుగ కూడా ఇవ్వవద్దులే మేము పంపిస్తాము అని చెప్పారు. అయితే మా దగ్గర విత్తనాలు లేవు మీరు విత్తనాలు ఇస్తే పంట పండించి పంపుతామన్నారు  అందుకు శ్రీరాముడు వాడు అడుగునని విత్తనాలు ఇచ్చి పంపినారు వారంతా రాచూరు పట్టణ వెళ్లి పాడు చేసి ఈ సంవత్సరం అందరం గుమ్మడి తోటలు వేసి పంట పండించి రాములవారికి కావలసిన నీ గుమ్మడికాయలు పంపుదామనుకొని పొలాలు మొత్తం గుమ్మడి పండుగ  పంట వేసినారు  గుమ్మడి తెగ పశువులు తినవు పాడు చేయవు కనుక చేలకు కాపలా కాకుండా అందరూ ఏళ్లకు వచ్చినారు చేయలన్ని గుమ్మడి తీగల తో పచ్చగా కడకల్లాడుతున్న సమయంలో రాముల వారి వచ్చి పొలాలలో పైళ్లు చూడగా ఎంతో చూడముచ్చటగా పచ్చగా కనిపించిన  అది చూసి ఆశ్చర్యపోయి రెండు మనం అడిగిన దానికన్నా ఎక్కువ గుమ్మడికాయలు ఇవ్వగలరు  వారి మాటే నెగ్గుతుందని ఆంజనేయస్వామిని పిలిచి పస పురుగులు చేసి పంపగా ఆయన వెళ్లి వేలు చూసి గాలి ఊడితే ఆ గాలి తగినంత వరకు పైరు మాడిపోయింది తెల్లవారేసరికి మొత్తం పడ్డ నాశనం చేసి వస్తాడు  అప్పటి నుంచి పంట పొలాలకు పురుగులు పెడితే ప్రారంభమైంది  అంతేకాక పచ్చని పైకి వేసి ఎవరు వీలు కూడా చూపించరు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం