రెడ్ల పుట్టుక (9);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రాష్ట్ర కూటులు  సూర్యవంశజ్ఞులే అయినప్పటికీ వారిలో కొందరు చంద్రవంశజ్ఞులమని  చెప్పుకోవడానికి కారణం కొన్ని సంస్థానాలలో రాష్ట్ర కోతుల పురుష సంతతి  విచ్ఛిన్నమై స్త్రీ సంతతి వచ్చి ఉండును అని  అది చంద్రవంశం మనకు సంబంధించిన  డై ఉండవచ్చునని ఊహించవలసి వస్తుంది  గుండదండ నాథుని భార్య కుప్పాంబిక సూర్యవంశ బుద్ధారెడ్డి కుమార్తె అని  వెల్లడించడం భోదపురి శాసనం రెడ్లు క్షత్రియుల ని రుజువు చేయుటకు మరొక సాక్ష్యంగా ఉంది  రాయచూరు శాసనములో గోనకన్నారెడ్డి  తనను తాను మనుమకుల మార్తాండనిగా చెప్పుకోవడం  బోధ పోరి శాసనానికి బలాన్నిస్తోంది  రెడ్లు క్షత్రియుల అనడానికి గ్రహంతకారుడు చూపిన మూడో కారణం నాటి కవులు తమ కుటుంబాలలో రెడ్లను క్షత్రియుడుగా వర్ణించుట ఉన్నది
విశ్వంకుని కొమ్మనామాత్యుడు తన శివలిలా విలాసంలో అల్లాడ రెడ్డి కుమారుడైన వీరభద్ర రెడ్డిని  సూర్యవంశ జ్ఞునిగా చెప్పడం  పట్ట ఎట్ట సోమనాథ సోమయాజి సూత సంహితలో ప్రస్తుత ధోను కొండ సంస్థానాధీశ్వరుల పూర్వుడగు కొమ్మారెడ్డిని సూర్యవంశజుడని చెప్పడము  కానాదము పెద్దన సోమయాజి ఆధ్యాత్మ రామాయణ మందు ప్రస్తుత గద్వాల సంస్థానాతీశ్వరుల పూర్వము  సోమభూపాలుని సోమవం శివునిగా చెప్పడము  కోరుకొండ దుర్గములు పాలించిన జయపురం రామిరెడ్డి జయప్రదభారతంలో తనను సూర్యవంశయునిగా పేర్కొనడం  ఇక్కడ గ్రంథ కారుల ముఖ్య ఆధారాలుగా చూపించారు  గ్రంథకారుడు చూపించిన నాలుగో కారణం చాలా ముఖ్యమైనది దీనివల్ల రెడ్లు రాష్ట్ర కూటులని తేలుతుంది రాష్ట్ర కోర్టుల సింహ  ధ్వజ లాంచనులు చాలామంది రెడ్లు కూడా 
తాము సింహ  ధ్వజ లాంచనులమని చెప్పుకున్నారు. ఈ విధముగా అనేక కారణాలు చూపించిన గ్రంథకర్తలు రెడ్ల నక్షత్రేయుడు గారు చేశారు మీరు చూపిన గ్రంథ శాసన ఆకారముల వల్ల రెడ్లు క్షత్రియులు అనే విషయంలో నేను చాలా తిరుపతి పడ్డాను అంటారు వాసిష్ట గణపతి ముని గారు  శాతవాహనులు విష్ణుకుండినుల తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఏ కచక్రాధిపత్యముగా పరిపాలించిన వారు కాకతీయుడు  వారి ఎందరో సామంత మాండలికులు మహాసామంతా అధిపతిగా అండగా నిలిచారు  పార్టీ వారిలో కాకతి ప్రభు భక్తి పరాయణుడై తమ తమ సామంత మాండలిక రాజ్యములను పాలిస్తూ  అరివీర భయంకరులై పెట్టని కోట వలె కాకతీయ  రాజ్యముల మన్ననలు పొందిన సమంత మాండలిక వంశీయులలో రేచర్ల రెడ్డి వంశీయులు  చెరకు రెడ్డి వంశీయులు మిక్కిలి పేర్కొనదగిన వారు.



కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం