దానశీలి బుడ్డా వేంగళ రెడ్డి (6);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వ్యాయామం చేసేవాడు, కుస్తీలో మనం అతనికి ఏ పాటి నన్ను అడిగితే కుస్తీ పట్టే విషయంలో మన గురువును మించిపోయాడని చెప్పొచ్చు.  అయినా కూడా గురు వంటే అతనికి ఎంతో గౌరవం మనమంటే అతనికి ఎంతో తెలిపి కుస్తీ ఉద్యోగం మన కంటే ఎక్కువ పట్లు తెలుసు  కున్నా  మనల్ని ఏనాడు చిన్నచూపు చూడలేదు ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు నిజానికి కృషి పట్టడంలో అతని మించిన వారు ఎవరు ఉన్నారు  ఇలా బుడ్డా వేంగళ రెడ్డితో తమకు ఉన్న సహచర్యాని గురించి ముచ్చరించుకుంటూ ఉండగా  హఠాత్తుగా వారి దృష్టి కాస్త దూరంలో ఒంటరిగా కూర్చుని దేనికి ఆలోచనలో ఉన్న వ్యక్తి పై బడింది. సాయం సంధ్య చీకట్లు అలముకోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. తరచి పరిశీలనగా చూశాక ఆ వ్యక్తి ఎవరో వారికి తెలిసింది వారి ముఖాల్లో ఆనందం. పదరా తమ్ముడు అంటూ తన తమ్ముడి భుజం తట్టాడు పెద్ద కమ్మ ఇద్దరు ఒడి ఒడిగా అడుగులు వేస్తూ అక్కడికి చేరుకున్నారు. దొరా అన్నదమ్ములు ఇద్దరు ముక్తకంఠంతో పిలిచారు. వారి పిలుపును విని వేంగళ రెడ్డి తన ఆలోచన ప్రపంచానికి వీడి వారికేసి దృష్టి సారించారు మీరా కూర్చోండి అంటూ పలికాడు  సోదరుడు ఇద్దరు వేంగళ రెడ్డి చెంత కూర్చున్నారు ఎలా ఉంది తాలింకాన గురువుగారు ఎలా ఉన్నారు చిన్నగా నవ్వుతూ అడిగాడు వేంగళ రెడ్డి  బాగున్నారు కానీ మీరు రావటం మానేసాక తాలింకానా బోసిపోయినట్టుగా ఉంది తాలింకాన వచ్చే ప్రతి ఒక్కరూ మీ గురించి అడుగుతున్నారు  వారి మాటల విన్న  వేంగళ రెడ్డి పెదాల పై సన్నటి నవ్వు  దొరసానమ్మకు ఎలా ఉంది దొరా అని అడిగారు గుణం కనిపించలేదు. పరిస్థితి చేదాట్టుగానే ఉంది  నడుదిక్కుల నుంచి పేరుగాంచిన వైద్యులని పిలిపించిన ఫలితం ఆగుపించలేదు  ఆమె అనారోగ్యం ఏమిటి అనేది ఎవరికీ అంటూ చిక్కనిదైంది  భర్తగా నా ప్రయత్నం చేస్తున్నాను. ఇకపై వాడి దయ వాడి చిత్తం ఎలా ఉందో అలా జరుగుతుంది అంటునిట్టూర్పు విడిచాడు వెంగళరెడ్డి  దిగుడు పడకండి దొర దొరసానమ్మకు తప్పక నయం అవుతుంది పోరాడింపుగా పలికారు సోదరులు మరి కాసేపు మాటా మంతి జరిగాక చెప్పారు సోదరులు.  మొన్నటి గాలివానకు తాళింఖానా పై కప్పు పాడైపోయింది దొరా అన్నారు మరి ఇన్నాళ్లు నాతో చెప్పలేదే వెంటనే బాగు చేయించండి ఎంత ఖర్చవుతుందని మీ ఊహ అడిగాడు రంగారెడ్డి. ఓ 100 రూపాయలు అవుతుంది  అనేసరికి ఇదిగో 100 వెంటనే తన సిల్క్ లాల్చి లోనుంచి వంద రూపాయలు పచ్చ కాగితం తీసి వాడికి అందించాడు తనను సహాయం అర్జించేవాడు ఎప్పుడు ఎక్కడ తతస్సు పడతారో ఎంతో కొంత ప్రయత్నించే బయలుదేరేవాడు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం