దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (36);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తనకోసం కాకపోయినా తన గ్రామానికి పేరు తెచ్చెందు కైన వెళ్లాలని నిర్ణయించుకున్న వెంగళరెడ్డి  కాగితంపై సీరాకు ముంచి ఉంచిన కలాన్ని తీసి కడప కలెక్టర్ కు లేఖ రాయడం ప్రారంభించాడు  గౌరవ్య కలెక్టర్ గారికి మీరు ప్రతిపాదించిన సత్కార కార్యక్రమాలకు నేను అంగీకరిస్తున్నాను. ఈ మాసం ఇక్కడి కార్యక్రమాల వల్ల నాకు వీలుపడదు వచ్చే మాసం తారీకు మీరే నిర్ణయించి గవర్నర్ జనరల్ గారి కోసం రాసి పంపగలరు. వీలును బట్టి మిమ్ములను త్వరలో స్వయంగా కలుసుకో గలను  ఇట్లు బుడ్డా వేంగళ రెడ్డి  వ్రాసిన కమ్మని ఓ మారు చదువుకున్న వెంగళరెడ్డి  తెల్లవారి తలారి నరసింహమును విడిచి చెప్పాడు కడపకు వెళ్లి ఈ కమ్మలు కలెక్టర్ జేమ్స్ గారికి  ఇచ్చిరా అని. చిత్తం దొరా అంటూ కమ్మ అందుకని అప్పుడే కడపకు ప్రయాణం అయిపోయాడు  నరసింహం.
కడప కలెక్టర్ ఇచ్చిన తారీకు ప్రకారం వెంగళరెడ్డి చెన్నపట్నానికి ప్రయాణమయ్యాడు బయలుదేరే ముందు బంధువులు మిత్రులు ఊరి జనం వచ్చి శుభాకాంక్షలు అందజేశారు  వెంట తలారి నరసింహం లాగా వెంగళరెడ్డి మరి కొంతమంది వ్యక్తులతో గుర్రం బగ్గిలో ప్రయాణం అయ్యాడు. వేంగళ రెడ్డి చెన్న పట్నం వెళుతున్నాడు అన్న వార్త వ్యాపించగానే బీద బిక్కి జనం దారి మధ్యలో తగిలిన ఊళ్ళలో అతనికి ఎదురయ్యే సహాయం అందించారు.  ఈ పరిస్థితిని ముందే ఊహించిన వెంగళరెడ్డి వెంట తెచ్చుకున్న తరాన్ని ఓ సంచిలో ఉంచితే తన ప్రయాణాన్ని కొనసాగించాడు  మార్గ మధ్యలో కాసేపు కడుపులో విశ్రాంతి తీసుకుని అక్కడ తనను కలవడానికి వచ్చిన వ్యక్తులను అధికారులను ఆప్యాయంగా పలకరించి తిరిగి ప్రయాణమయ్యాడు.
అలా అక్కడక్కడ మజిలీలు చేస్తూ రెండు రోజుల తర్వాత చెన్నపట్నానికి చేరుకున్న వెంగళ రెడ్డికి ప్రభుత్వ అధికారులు ఘనంగా  స్వాగతం ఇచ్చారు. మౌంట్ రోడ్ లో ఉన్న తమ విశ్రాంతి అతిథి గృహంలో అతనికి ఏర్పాటు చేశారు. గవర్నర్ కార్యాలయంలోనే సాయంకాలం వేళ సత్కార సభ  ముఖ్యమైన అధికారులు చెన్న పట్నం పుర ప్రముఖులు  అందరు ఆ సమావేశానికి హాజరయ్యారు. గవర్నర్ జనరల్ ఆంగ్లంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఈవేళ ఎంతో సుదినం ఈ ప్రపంచంలో కేవలం తమకోసం తమ కుటుంబం కోసమే జీవించే వారు ఉన్నారు కానీ అక్కడక్కడ సమాజం కోసం బతికేవారు ఉన్నారు  అలాంటి వారిలో బుడ్డా వెంగళరెడ్డి గారు  ఒకరు ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతమైన కడప జిల్లాలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందినవారు  వీరి పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా విధితమే.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం