దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (39);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ సమయంలో వేంగళ రెడ్డి ఓ వ్యక్తిగా కాక మహనీయుడుగా వారి కళ్ళకు ప్రస్ఫుటించాడు.  అప్రయత్నంగానే వారి చేతులు ముకుళింపబడి అతనికి అభివాదం తెలిపారు వారి అభివాదానికి ప్రతి అభివాదం చేస్తూ  చిరునవ్వున చర్చివంక ఓమారు కలయ చూసి తన గుర్రపు బగ్గీ వైపు తిన్నగా అడుగులు వేశాడు వేంగళ రెడ్డి  అధికారుల కళ్లలో ఆనందం వెంగళరెడ్డి వంటి వ్యక్తులను కలుసుకున్నందుకు వారి పలుకులకు ఆనందం  ఇది  అర్ధరాత్రి సమయం కడప జిల్లాలోని ఒకానొక గ్రామమది వేసవికాలం అవడం మూలాన జనాలందరూ ఆరుబైట మంచాలు వేసుకుని గాఢనిద్రలో నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది అలాంటి సమయంలో దూరం నుంచి  గుర్రాల డెక్కల చప్పుడు. క్రమేపి ఆచప్పుడు దగ్గరయ్యింది గుర్రాలపై వచ్చిన వ్యక్తుల చేతిలో కాగడాలు అందులోని ఓ వ్యక్తి వెంట వచ్చిన వ్యక్తుల వంక చూస్తూ చెప్పాడు  గ్రామస్తులు మంచి నిద్రలో ఉన్నారు చూడడానికి ఇదే అనువైన సమయం పదండి అంటూ మళ్ళీ చెప్పాడు. ఎలాంటి అలికిడి లేకుండా పుల్లయ్య ఇంటికి చేరుకోవాలి అనగానే అంగీకారంగా తలలూపారు. అతని వెంట ఉన్నవారి  గుర్రాలు మెల్లిగా నడక ప్రారంభించి కొద్ది దూరం నడిచాక ఒక పెద్ద ప్రపంచం  అప్పుడు దిగండి అన్న శబ్దం విని  అందరూ గుర్రాలు దిగారు  పరిసరాలను ఓమారు గమనిస్తూ ఆ భవంతి ఆవరణలోకి అడుగు పెట్టారు  కాపలాగా ఉన్న ఇద్దరు పాలేర్లు గాఢ నిద్రలో ఉన్నారు. వారి పని పట్టండి అన్నట్లుగా చూసాడు ఆ వ్యక్తి.
వెంటనే వెళ్ళి ఆ ఇద్దరి పాలేర్ల నోళ్లు మూసి శబ్దం బయటికి రాకుండా స్తంభానికి కట్టి అరవకుండ నోట్లో గుడ్డలు కుక్కతూ అడిగారు పుల్లయ్య ఎక్కడ పడుకున్నారు  అని  ఫైన అని సమాధానం  తలుపులు వంక చూశాడు ఆ వ్యక్తి తలుపులు మూసి ఉన్నాయి  వాటిని విరగ్గొట్టి పెట్టడం అసాధ్యం కాకపోయినా సమయం వృధా అవుతుందని గ్రహించిన వ్యక్తి తన మనసులోని ఉద్దేశాన్ని తోటి వారితో చెప్పాడు  మేడ పైకి  తాళ్ళు వేయండి అని గుర్రాలకు తగిలించి ఉంచిన తాళ్ళను  మేడ పైకి విసిరారు. వాటికి కొక్కాలు బిగించి ఉండడం వల్ల పట్టు దొరికింది ముందుగా ఆ వ్యక్తి తాడు సహాయంతో పైకి ఎగబాకాడు. అతని వెంట మరో ఇద్దరూ కింద మరో ముగ్గురు పరిసరాలను గమనించేందుకు ఉన్నారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం