దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (50);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సరియైన వైద్య సహాయం లేక మరణిస్తున్న ప్రజానీకాన్ని చూసి వేంగళ రెడ్డి ఆక్రోశానికి  అంతులేదు. వెతగ్గా వెతగ్గా ఓ మూల పెట్టెలో ఉన్న  బంగారు ఉంగరం గుర్తుకు వచ్చింది దాన్ని వెతికి తెచ్చి తలారి ఇచ్చి చెప్పాడు దీన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కన్నులకి వెళ్లి మందులు పట్టుకురా అన్నాడు రెడ్డి. చిత్తం అంటూ వేంగళ రెడ్డి మాటని తూచా తప్పకుండా ఆచరించి ఉంగరం డబ్బుతో మందులు తెచ్చాడు తలారి నరసింహం. ఆ మందులని గ్రామం అంతా పంపిణీ చేయించాడు. అందరికీ మందులు వేయించాడు వెంకటరెడ్డి కలరా తోక ముఖం పట్టింది జనాల వాగ్తులు తగ్గాయి ప్రాణాలు నిలబడ్డాయి. ఆ రోజు డిసెంబర్ 31  ఊరంతా తిరిగి కలరా బాధితులను పరామర్శించి వస్తూ మందు వేయించుకోనని  మొరాయిస్తున్న ఓ ఐదేళ్ల కుర్రాడికి ఈ రూపాయితో మిఠాయి కొనుక్కో అయితే ముందు మందు వేయించుకుంటేనే ఇస్తాను అంటూ షరతు పెట్టాడు.
బఠాయి కొనుక్కోవచ్చు అని ఆశతో గెలవడం అంగీకరించాడు మందు వేయించుకున్నాడు వెంకటరెడ్డి రూపాయి ఇచ్చాడు అతని దగ్గర ఉన్న చివరి రూపాయలు  అదే అతను చేసిన తుదిదానం కూడా అదే  ఊరంతా తిరిగి దివానానికి వచ్చేసరికి సోష వచ్చినట్లయితే  రెడ్డి వాలు కుర్చీలో కూర్చున్నాడు ఏదో అయిపోతున్నట్టు అనిపించింది కళ్ళు బాయిర్లు కమ్ముతున్నట్టు అనిపించి లేచే ప్రయత్నం చేస్తూ చప్పున కింద పడిపోతూ నరసింహం అంటూ అరిచాడు  నరసింహం పరుగున వచ్చి వెంగళరెడ్డిని తల  వల్లోకి తీసుకున్నాడు  నరసింహం వంకగా నరుపకుండా ఒక నిమిషం పాటు  చూసి తల కిందకి వాల్చేశాడు వేంగళ రెడ్డి.
జరిగినదేమిటో గ్రహించిన నరసింహం బోరున ఏడవడం ప్రారంభించారు ఒక దీపం ఆరిపోయింది  ఊహ తెలిసినప్పటి నుంచి పరువుల కోసమే జీవించిన ఓ మహాశయుని మహాయాత్ర ఆగిపోయింది. శతాబ్దానికి చారిత్రక పురుషుడు కొందరే పుడతారు అలాంటి వారిలో ఒకరు బుడ్డా వెంగళరెడ్డి ప్రపంచంలో దయాగుణం నిలిచి ఉన్నంతవరకు ఇతని చరిత్ర శాశ్వతం. కర్నూలు జిల్లా ఇద్దరు గొప్ప చారిత్రక పురుషుల అందించండి ఒక విషయం  ఒకరు శౌర్యంలో ప్రతికగా నిలిచారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.  మరొకరి దయ గుణానికి దాతృత్వానికి ప్రతికగా నిలిచారు ఇద్దరిదీ ఒకే ఊరు ఇద్దరు ఒకే మూల వంశానికి చెందిన పట్టు బొమ్మలు  వెంకటరెడ్డి మరణ వార్త వినగానే జిల్లా ప్రజానీకంలో విషాదం కమ్ముకుంది


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం