మానవ జన్మ ఎత్తిన ప్రతి వారి మనసు స్వార్థంతోనే నిండి ఉంటుంది ఆ స్వార్థం పరిమితిలో ఉంటే పరవాలేదు కానీ దానిని దాటి కొంచెం ముందుకు వెళితే స్వార్థపరుడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తాను తన భార్య తన కుటుంబం తన బంధువులు తన స్నేహితుడు అని ఆలోచిస్తూ వీరితో ఉన్న సత్సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు తప్ప బయటివారు ఎవరు వచ్చినా వారు మీరు తమరు అనే సంబోధిస్తూ తాను వేరు అవతలి వారి వేరు అన్న భేద భావంతో చూడడం మానసికంగా చాలా చెడ్డది భౌతికమైన విషయాలలో కూడా అనేక కార్యాలకు అడ్డువచ్చే ఆలోచన దానిని తగ్గించుకుంటే కానీ గృహస్తుకు ఉండవలసిన లక్షణాలు ఉండవు అని వేమన మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అసలు శరీర నిర్మాణం ఎలా ఏర్పడిందో తెలియక అజ్ఞానంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు ఈ జగత్తు మొత్తానికి గురువుగా వ్యవహరించబడే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని అమలుపరచి దానిని సామాన్య మానవులకు కూడా అర్థం అయ్యేలా ప్రచారం చేసి ఏదో ఎక్కడో ఉన్నదని తాపత్రయ పడవద్దు నీవే ఉన్నావు నీలోనే ఉన్నది నీవు నేను అన్న భేద భావం వదులు ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు రెండు ఒకటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ పదార్థం ఏది ఉన్నది అని నీవు నమ్ముతున్నావో అది నీలోనే ఉన్నది నీవే అది అని నిర్ణయం చేసిన వాడు శంకరాచార్యులవారు. దానిని తర్వాత ఆధ్యాత్మిక తత్వంతో మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ఆలోచించిన మేధావులు ఉన్నారు.
ఈ శరీర నిర్మాణం సుఖమయ జీవితాన్ని పొందడం కోసం అని ప్రతి ఒక్కరికి దీనిలో ఉన్న భాగాలు ఎలా ఉన్నాయో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు జీవితము అన్న అర్థమే రెండు పదాల కలయిక జీవి తనువు కలిస్తే జీవితం ప్రాణరహితమైన ఈ తనువులో ఉన్న ప్రతి భాగం చలనం లేనిదే దానికి చలనం కావాలి అంటే మాట్లాడాలన్నా , చూడాలన్నా, వి, స్పర్శించాలన్నా అంతర్గతంగా లోపల ఉన్న జీవి దీనికి అనుగుణంగా స్పందించాలి దాని స్పందన లేకుండా ఈ పంచ అవయవములు లో ఏ ఒక్కటి పనిచేయడానికి సుముఖంగా ఉండదు కారణం నిర్మాణంలోనే ఉన్న రహస్యం అది చలన రాహిత్యంగానే అది ఉద్భవించింది అది తెలిస్తే చాలు. ఇప్పుడు వేమన వ్రాసిన పద్యం చదవండి.
"తాను నేనని యడు తప్పులో బెడిదంబు మాని కడు వివేక మహిమ ధనరీ యూరకున్నవాడు యుత్తమోత్తముడు..."
ఈ శరీర నిర్మాణం సుఖమయ జీవితాన్ని పొందడం కోసం అని ప్రతి ఒక్కరికి దీనిలో ఉన్న భాగాలు ఎలా ఉన్నాయో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు జీవితము అన్న అర్థమే రెండు పదాల కలయిక జీవి తనువు కలిస్తే జీవితం ప్రాణరహితమైన ఈ తనువులో ఉన్న ప్రతి భాగం చలనం లేనిదే దానికి చలనం కావాలి అంటే మాట్లాడాలన్నా , చూడాలన్నా, వి, స్పర్శించాలన్నా అంతర్గతంగా లోపల ఉన్న జీవి దీనికి అనుగుణంగా స్పందించాలి దాని స్పందన లేకుండా ఈ పంచ అవయవములు లో ఏ ఒక్కటి పనిచేయడానికి సుముఖంగా ఉండదు కారణం నిర్మాణంలోనే ఉన్న రహస్యం అది చలన రాహిత్యంగానే అది ఉద్భవించింది అది తెలిస్తే చాలు. ఇప్పుడు వేమన వ్రాసిన పద్యం చదవండి.
"తాను నేనని యడు తప్పులో బెడిదంబు మాని కడు వివేక మహిమ ధనరీ యూరకున్నవాడు యుత్తమోత్తముడు..."
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి