మనసు మాయ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
ప్రకృతిలో ఈ జీవుడు  జన్మించడానికి  తల్లి తండ్రి ఉండాలి.  వారి సంగమంలో  శుక్ల శోణిత సమన్వయంతో  తల్లి గర్భంలో బిడ్డ  బీజం  ఏర్పడుతుంది  9 నెలలలో ఆ బిడ్డ తొమ్మిది అవతారాలు గా మారి  ఈ భూమి మీదకు వస్తుంది  దీనిని దశావతారాలు అని భౌతిక శాస్త్రం  చెబుతోంది  దశ అంటే 10 అని అర్థమే కాకుండా స్థితి అని అర్థం కూడా ఉంది  దానిని కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు  మత్స్యకూర్మ వరాహ అంటూ  ఆ అవతారాలను చెప్పుకుంటూ వెళతారు  అది ఆధ్యాత్మిక స్థితి  ఈ తొమ్మిది నెలలలో  బిడ్డ  అన్ని అవయవాల  నిర్మాణంతో పెరుగుతుంది  కొన్ని సందర్భాలలో  కొన్ని అవ లక్షణాలు  కలిగిన బిడ్డలు కూడా  ఈ భూమి మీదకు రావడానికి అవకాశాలు ఉన్నాయి  మనం ప్రత్యక్షంగా చూస్తున్న విషయమే ఇది.
ఈ శరీరానికి కావలసిన పంచేంద్రియాలను  జ్ఞానేంద్రియాలను ఏర్పాటు చేసుకుని  ఆ బిడ్డ ఈ భూమి మీదకు వస్తుంది  మనకు బయట కనిపించే  కాళ్లు చేతులు మొహం  ముక్కు నోరు ఇవి కాకుండా  శరీరం మొత్తానికి మనసు ప్రధాన పాత్ర వహిస్తుంది  శారీరకంగా మనసులో ఉన్న వెన్నుపూస  ఆలోచనలకు కేంద్రం  అని శాస్త్రవేత్తలు నిర్ణయించారు  రకరకాల ఆలోచనలు చేసి  కుండలి నుంచి సహస్ర వరకు  ఆ నిర్ణయాన్ని తెలియజేస్తూ  ఉంటుంది  దానిని చిన్న మెదడు పెద్ద మెదడు  ఎంతవరకుదానిని వాడుకోవాలో  తెలుసుకొని దాని ప్రకారం ఏర్పాటు జరుగుతాయి  శాస్త్రీయంగా జరిగే  ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ప్రతి శరీరానికి  ఉన్నది  ఇది ప్రకృతి ప్రసాదించిన  వరం నిజానికి
మనిషి బజారులో వెళుతున్నప్పుడు  తన కంటితో చూసిన ప్రతి వస్తువు పైన  వెన్నుపూస మనస్సు పడుతుంది  ఈ మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది  అది తీసుకుంటే ఎలా ఉంటుంది తీసుకోకపోతే నష్టం ఏమిటి  అది తీసుకోవడానికి సరిపడిన వనరులు మన దగ్గర ఉన్నాయా  వీటన్నిటినీ ఆలోచించి  చివరకు మెదడు వల్ల నిర్ణయం జరుగుతుంది  అది మంచి కావచ్చు చెడు కావచ్చు  మంచిగా ఆలోచించి ఆ పని చేస్తే మంచి ఫలితం దక్కుతుంది  చేయకూడని పని చెడ్డది అయితే  దాని ఫలితం కూడా  ఆ పద్ధతిలోనే ఉంటుంది  శరీరంలో ఏభాగం  పాడైనా దానిని సరి చేసుకోవచ్చు  వెన్నుపూసను తయారు చేసేవాడు  లేడు  కనుకనే పూసనియంతలా ప్రవర్తిస్తుంది. ఇలా మాయలు చేసే  మనసుని తెలుసుకోవడం కష్టం ఆ తెలుసుకున్న వాడే యోగి  పరిపూర్ణ మానవుడు అని చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని గురించి వేమన వ్రాసిన పద్యాన్ని చదవండి.

"మది నెరింగిన వాని మహిగనమెందును  మదినెరుంగు నరుడు మహిని నరుదు వెదకి తనవులోన వేడ్కతో నిను జూచు..."

 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం