వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులలో పరాయి పరిపాలనపై భారతీయుడు గాంధీ గారి నాయకత్వంలో ఎదురు తిరిగారు. అప్పట్లో కల్లు పాకలు ఎక్కువగా ఉండేవి గాంధీ గారి మాట ప్రకారం వాటిని తీసి వేశారు నాన్న. అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు జస్టిస్ పార్టీకి బ్రిటిషులు అనుకూల జమీందారుల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రోజుల్లో నాన్న వందేమాతరం అంటూ ఎదురు వెళ్లే సమయంలో అనసూయ అన్న నాన్న స్నేహితురాలు కూడా వందేమాతరం అని ఆమె కూడా నాన్నతో పాటు జైలుకు వెళ్ళింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మను అక్క అంటూ అప్పటికి ఇద్దరే పిల్లలు వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంది ఆమెకు ప్రభుత్వం వారు పొలం ఇచ్చారు. ప్రతినెలా డబ్బు పంపిస్తున్నారు. ఆమె జీవితం సుఖవంతంగా వెళ్ళిపోతుంది తరువాత మేమంతా ఆమెను చూడడానికి అంపాపురం మా గ్రామం పక్కనే ఉన్న గ్రామం వెళ్లి చూసి ఆమె ఆ విషయాన్ని స్వీకరించి వచ్చేవాళ్ళం ఆమె మరణించేంతవరకు కూడా మమ్మల్ని ఎంతో గారాబంగా తనకు బిడ్డలు లేని లోటును తీర్చుకుంటూ మమ్మల్ని బిడ్డలుగా భావించి ప్రవర్తించింది ఆమె మరణించినప్పుడు మా అన్నయ్య దగ్గరుండి కర్మలన్నిటిని నుంచి ఆమెను మా నాన్నకు రెండో భార్యగా భావించి ఎన్నో అప నిందలు వేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా ఆమె మా అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు లాగా ఉన్నారు ఎంతో ఆప్యాయంగా జీవితం కొనసాగింది ఆమెతో గడిపిన కాలం మాకు చాలా ఆహ్లాదం కలిగించేది. గన్నవరం తాలూకా చిరువాడ గ్రామంలో భర్త చనిపోయిన బాలికకు తన సొంత ఖర్చులతో తేలప్రోలు దేవాలయం ఎదురుగా 1933లో వివాహం జరిపించారు తెనాలి తాలూకా దావులూరు గ్రామస్తులకు ఇచ్చి జనాశ్రమంలో ఈ దంపతులను ఉంచి తన ఖర్చులతో పోషించారు. ఇంటికి రానివ్వరు అన్న పరిస్థితిలో కొన్నాళ్లకు వారి వారి గృహాలకు తీసుకెళ్ళారు. 1937లో కమ్మ కులస్తురాలకి వితంతు వివాహం చేయించారు. ఎరికా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి భర్త చనిపోయిన మహిళను వివాహం ఆడాడు. రాజారావు మోటాటి రెడ్డి నందివాడ ఎంకారెడ్డి కుమార్తె కస్తూరిని వివాహం చేసుకున్నాడు. కమ్మ కులానికి చెందిన స్వరూప రాణి కాపులైనా దశరధను వివాహం ఆడింది శనగల పుల్లయ్య కుమార్తె రెడ్డి కమ్మ అతన్ని వివాహమాడింది. డ్రైవర్ రెడ్డి హరిజన్ అమ్మాయిని చేసుకున్నాడు తేలప్రోలు హరిజన్ ఆంథోనీ భర్త చనిపోయిన గొల్లపల్లి అమ్మాయిని వివాహమాడాడు అవుతూ సుబ్బారెడ్డి అవుదు సుబ్బారెడ్డి ముస్లింల అమ్మాయిల వివాహమాడాడు కరణం గారి అబ్బాయి భాస్కరరావు పల్లె కారుల అమ్మాయిని చేసుకున్నాడు ఉయ్యూరు మాధవరెడ్డి డాక్టర్ కమలాదేవి కమలని వివాహమాడాడు. ఇలా అనేక వివాహాలను జరిపించి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించింది మా నాన్నగారే.
పల్లె సొగసులు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులలో పరాయి పరిపాలనపై భారతీయుడు గాంధీ గారి నాయకత్వంలో ఎదురు తిరిగారు. అప్పట్లో కల్లు పాకలు ఎక్కువగా ఉండేవి గాంధీ గారి మాట ప్రకారం వాటిని తీసి వేశారు నాన్న. అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు జస్టిస్ పార్టీకి బ్రిటిషులు అనుకూల జమీందారుల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రోజుల్లో నాన్న వందేమాతరం అంటూ ఎదురు వెళ్లే సమయంలో అనసూయ అన్న నాన్న స్నేహితురాలు కూడా వందేమాతరం అని ఆమె కూడా నాన్నతో పాటు జైలుకు వెళ్ళింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మను అక్క అంటూ అప్పటికి ఇద్దరే పిల్లలు వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంది ఆమెకు ప్రభుత్వం వారు పొలం ఇచ్చారు. ప్రతినెలా డబ్బు పంపిస్తున్నారు. ఆమె జీవితం సుఖవంతంగా వెళ్ళిపోతుంది తరువాత మేమంతా ఆమెను చూడడానికి అంపాపురం మా గ్రామం పక్కనే ఉన్న గ్రామం వెళ్లి చూసి ఆమె ఆ విషయాన్ని స్వీకరించి వచ్చేవాళ్ళం ఆమె మరణించేంతవరకు కూడా మమ్మల్ని ఎంతో గారాబంగా తనకు బిడ్డలు లేని లోటును తీర్చుకుంటూ మమ్మల్ని బిడ్డలుగా భావించి ప్రవర్తించింది ఆమె మరణించినప్పుడు మా అన్నయ్య దగ్గరుండి కర్మలన్నిటిని నుంచి ఆమెను మా నాన్నకు రెండో భార్యగా భావించి ఎన్నో అప నిందలు వేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా ఆమె మా అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు లాగా ఉన్నారు ఎంతో ఆప్యాయంగా జీవితం కొనసాగింది ఆమెతో గడిపిన కాలం మాకు చాలా ఆహ్లాదం కలిగించేది. గన్నవరం తాలూకా చిరువాడ గ్రామంలో భర్త చనిపోయిన బాలికకు తన సొంత ఖర్చులతో తేలప్రోలు దేవాలయం ఎదురుగా 1933లో వివాహం జరిపించారు తెనాలి తాలూకా దావులూరు గ్రామస్తులకు ఇచ్చి జనాశ్రమంలో ఈ దంపతులను ఉంచి తన ఖర్చులతో పోషించారు. ఇంటికి రానివ్వరు అన్న పరిస్థితిలో కొన్నాళ్లకు వారి వారి గృహాలకు తీసుకెళ్ళారు. 1937లో కమ్మ కులస్తురాలకి వితంతు వివాహం చేయించారు. ఎరికా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి భర్త చనిపోయిన మహిళను వివాహం ఆడాడు. రాజారావు మోటాటి రెడ్డి నందివాడ ఎంకారెడ్డి కుమార్తె కస్తూరిని వివాహం చేసుకున్నాడు. కమ్మ కులానికి చెందిన స్వరూప రాణి కాపులైనా దశరధను వివాహం ఆడింది శనగల పుల్లయ్య కుమార్తె రెడ్డి కమ్మ అతన్ని వివాహమాడింది. డ్రైవర్ రెడ్డి హరిజన్ అమ్మాయిని చేసుకున్నాడు తేలప్రోలు హరిజన్ ఆంథోనీ భర్త చనిపోయిన గొల్లపల్లి అమ్మాయిని వివాహమాడాడు అవుతూ సుబ్బారెడ్డి అవుదు సుబ్బారెడ్డి ముస్లింల అమ్మాయిల వివాహమాడాడు కరణం గారి అబ్బాయి భాస్కరరావు పల్లె కారుల అమ్మాయిని చేసుకున్నాడు ఉయ్యూరు మాధవరెడ్డి డాక్టర్ కమలాదేవి కమలని వివాహమాడాడు. ఇలా అనేక వివాహాలను జరిపించి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించింది మా నాన్నగారే.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి