"నందివర్ధనం" ;- కొప్పరపు తాయారు
 గరుడ వర్థనం లేక  నంది వర్థనం అంటారు.
ఇందులో రెండు రకాలు ఒకటి ముద్ద పువ్వులు, రెండు రెక్కల పువ్వులు.
        ఈ రెండు రకాలు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు 
అదృష్టం కలుగుతుంది దీని వలన సర్వసౌక్యాలు పొందుతాం. విష్ణువు కి, శివుడికి కూడా ఈ పువ్వులంటే ఇష్టం.  అందుచేత సకల దేవతలకు ఈ పూలతో పూజ చేయవచ్చు.
         ఈ చెట్టు మొత్తం ఆయుర్వేదంలో మందులకి ఉపయోగిస్తారు. అలాగే చిన్న చిన్న చిట్కాలుగా మనం ఇంట్లోనే వాడుకోవచ్చు కళ్ళకి ఆరోగ్యం. కంటి చూపుకి, చల్లదనానికి ముఖ్యం..
          గాయాలకు పుళ్ళకు, ఈ పసరు రాయడం వల్ల త్వరగా మానిపోతాయి. చెట్టు భాగాలన్నీ కూడా ఔషధాల్లో ఉపయోగించి ఎన్నో రోగాలను ఆయుర్వేదంలో తగ్గిస్తారు. ముఖ్యంగా మన కళ్ళు మండుతున్నప్పుడు ఈ పువ్వులు కాసేపు నీటిలో ఉంచి తిరిగి కళ్ళ పైన గాని పెట్టుకొని పడుకుంటే కళ్ళ మంటలు క్షణాల్లో తగ్గిపోతాయి..కంప్యూటర్ మీద పని చేసేవారు ఈ ముద్ద వర్ధనాన్ని కళ్ళ మీద పెట్టుకుంటే కంట్లో వేడినంత తగ్గించేస్తుంది. అంతటి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే పూజలకి అందరూ ఈ గరుడ వర్థనం లేక నందివర్ధనం చెట్టుని ఇంట్లో పెట్టుకుని ఆ పువ్వులే వాడుతే మంచిది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం