"ప్రద్యుమ్నుడు";- కొప్పరపు తాయారు

  ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీల పుత్రుడు.
శంభరాసురుడు ప్రద్యుమ్నుని వలన మరణం ఉందని
తెలుసుకొని ఆ శాపము నుండి తప్పించుకొనటకు
పసి బాలుడు గా ఉన్న ప్రద్యుమ్నుడిని ఎత్తుకెళ్లి సముద్రంలో పడవేస్తాడు. ఆ బిడ్డని ఒక పెద్ద చేప మింగుతుంది అది మత్స్యకారుల వ వలలో పడి వారి చేత చిక్కుతుంది. వారు దానిని శంభరాసురుడు కి బహుమానంగా ఇస్తారు. అప్పుడు
తన వంట వారికి ఇస్తాడు. ఆ చేప పొట్ట కోసిచూడగా  అందులో ముద్దులొలికే చిన్నారి బాలుడు కనిపించడంతో ఆ యువతి పెంచి పెద్ద చేస్తుంది.ఆమే, మాయావతి,ఆమే పెంచుతుంది. ఆ మాయావతి, రతీ దేవియేనని మాయావతిగా పుట్టిందని తెలుసు కుంటుంది. ఈమె పెంచుతుంది
ఒకరోజు నారద మహర్షి వచ్చి మాయావతిని చూచి తన పూర్వజన్మ వృత్తాంతం తెలిపి ప్రద్యుమ్నుడు
ముందు జన్మలో మన్మధుడు అని తెలుసుకుని
తన భర్త ఈ జన్మలో ఈ రూపం పొందాడని తెలిసికొని ఇంకా ప్రేమ పెంచుకుంటుంది. మాయావతి.
           అతనికి సర్వశత్రు మాయావినాసిని అయినటు వంటి మహా మాయా యుద్ధ కళను
నేర్పుతుందీ.
             ప్రద్యుమ్నుడికి శంభరాసురుని విషయం తెలిసి అతని పైకి యుద్ధానికి వెళతాడు.శంభరాసురు
డు ఎన్నో యుద్ధ విన్యాసాలు జూపినా తన వల్ల కాక
పోవడం వల్ల మాయా ప్రయోగాలు చేస్తాడు.కానీ 
ప్రద్యుమ్నుడు మాయా యుద్ధ కళను నేర్చుకోవడం
వలన,అది ఉపయోగించి సర్వం నాశనం చేస్తాడు.
చివరకు అత్యంత శక్తి వంతమైన  వైష్ణవ వాస్త్రాన్ని 
ప్రయోగించి శంభరాసురుడు ని చంపుతాడు..
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం