భీష్ముని అనుమానాలు;- కొప్పరపు తాయారు

 యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు...
                యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు భీష్ముడిని కలవడానికి వస్తాడు. భీష్ముడు ఇది ధర్మ యుద్ధమా అని అడుగుతాడు.
                శ్రీకృష్ణుడు ఎవరు గురించి అడుగుతున్నారు. కౌరవుల గురించి లేక పాండవుల గురించి అంటాడు.
               నేను కౌరవుల గురించి అడగటం లేదు పాండవుల గురించి అడుగుతున్నాను.
             గురువు ద్రోణాచార్యులు వారిని మోసం తోటి చంపడం, దుశ్శాసనడికి గుండె చీల్చి రక్తం తాగడం, సైంధవుడిని మోసంతో చంపడం,  కర్ణుడిని   నిరాయుధుడిని చేసి చంపడం. ఇవన్నీ ధర్మ బద్ధమైన  పనులేనా చెప్పు. అయినా ముందు జన్మలో అంత ధర్మాన్ని ధర్మ నిరతి కలిగిన వాడివి, నీవు రాముడు వి అలాంటిది. ఈ జన్మలో ఎందుకు ఇలా అధర్మాన్ని ఎంచుకున్నావు.
     శ్రీరాముడి కాలం లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. కానీ ఇప్పుడు అన్నీ  అధర్మం గానే నడు
 స్తున్నాయి.జరుగుతున్న పరిస్థితి కను గుణంగా
అన్నీ సర్దుకుని చక్కబెట్టు కుంటూ ధర్మాన్ని నిలబెట్టు
కోవాలి. ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా
అధర్మం పెరగవచ్చు అప్పుడు కూడా మనం మన
ధర్మాచరణ నీ,మన ధర్మాన్ని నిలబెట్టు కుంటూ, కాపాడు కోవాలి అన్నాడు. శ్రీ కృష్ణుడు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం