శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 వజ్రయానం గూర్చి తెలుసుకుందాం.ఆరంభంలోబౌద్ధ సాధకులు శూన్యంని ప్రేమతత్వం గా భావించే వారు.దాన్ని ఉపాసించే వారు. వజ్రం లాగా ఆమార్గం కఠోరం.సాధన కూడా చాలా కష్టం.ఇది బౌద్ధ ధర్మం లో తాంత్రిక మార్గం.దేవత మంత్రం
గుహ్యసాధనలు అభిచార్ మొదలైన తాంత్రిక ప్రవృత్తులకు ప్రాధాన్యత ఉంది.దోహాకోష్ చర్యాపద్ రాసిన సిద్ధాచార్య ఈశాఖకి అనుయాయి.
వజ్రలేప్ అంటే గోడలు శిల్పాలు మొదలైన వాటికి పూసే పదార్థాలు.కలంకారీ అద్దకం లాగా అన్నమాట.ప్రకృతిసిద్ధ రంగులను గేదె గొర్రె చర్మంలో ఉడకబెట్టి రంగులు తయారు చేస్తారు.ఆరంగులు మాసిపోవు.అజంతాగుహలో చిత్రాలు వజ్రలేపనం వల్లనే నేటికీ కనువిందు చేస్తున్నాయి.🌹🌹

కామెంట్‌లు