కనకమ్మ గారి కవిత శ్రీ రమణ గురు స్తుతి 1940 సంవత్సరంలో గృహలక్ష్మి లో ప్రచురించబడింది ఆమె రేడియో ప్రసంగం స్త్రీలు భారతదేశం కూడా ఇదే పత్రికలో ముద్రయించబడినది వివిధ రంగాలలో ప్రతిభావంతుడైన స్త్రీలను ప్రోత్సహించే తలంపుతో ప్రతి ఏటా గృహలక్ష్మి స్వర్ణ కంకణం ప్రదానం చేస్తూ వచ్చారు గృహలక్ష్మి పత్రిక 12వ వార్షికోత్సవ సభలో 1939వ సంవత్సరంలో పునకా కల కమ్మగారు అధ్యక్షత వహించారు కనకమ్మ గారి నుంచి స్ఫూర్తిని పొంది కేసరి బాలిక విద్యాలయం కొలపడానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు గృహలక్ష్మి సొరల కంకణం బ్రతకమంగా శ్రీమతి శేషు మాంబకు దక్కింది 1953లో కేసరి కాల ధర్మం చెందారు అయినా గృహలక్ష్మి సూరల కంకణం ప్రతియేట ఒక విధుషీ మణికి అందజేస్తూనే ఉన్నారు 55లో అలాంటి భాగ్యం కనకమ్మ గారికి కలిగింది చల్లపురిలోని ఆంధ్ర మహిళా సభ 1962వ సంవత్సరంలో రజతోత్సవం జరుపుకున్నది.
1962 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి అధ్యక్షతన రజితోత్సవ సభలు జరిగినాయి గొప్ప రాజనీతిజ్ఞుడు రాజాజీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 20 మంది ఆంధ్ర మహిళలకు ఆరోజు సన్మానం చేశాడు. వారిలో శ్రీమతి కలకమ్మ గారు ఒకరు అతి నిరాడంబరంగా కనకమ్మ గారు విడిచి పైకి వచ్చి రజిత పథకాన్ని మహారాష్ట్ర గవర్నర్ డాక్టర్ సుబ్బరాయన గారి చేతుల మీదుగా ప్రేక్షకుల హర్షద్ ధోనాల మధ్య అందుకుంది అందులో రాసిన శ్లోకం ఆంధ్ర మహిళా సభ రజిత సమరోహే భారత మహిళలలా
మా చూతాయై శ్రీమతి కనకమ్మయిస్తే సన్మాన పురస్కారః 1951 వ సంవత్సరంలో పక్షవాత బారిన పడిన కనకమ్మ గారికి మూలికా వైద్య చికిత్సతో బాలరాజ మహర్షి కొంత నయం చేశారు.పక్షపాత వ్యాధి కొంగ తీస్తున్న తరుణంలో తన విద్యాలయంలో విద్యార్థులు నేర్పిన సరస్వతి ఆవిడను తన వద్ద ఉంచుకొని తన శ్రీయ చరిత్రను గుర్తు ఉన్నంతవరకు చెప్పి వ్రాయించారు కుమార్తె వెంకటసుబ్బమ్మ అకాల మరణం కనకమ్మగారిని బాగా కుంగ తీసింది కొంతకాలం ఆధ్యాత్మిక బాట పట్టింది నెల్లూరు జిల్లా అన్నారెడ్డి పాడేరు లో రామయోగి ఆశ్రమం తమిళనాడులోని అరుణాచలంలో రమణ మహర్షి సన్నిధిలో కొంతకాలం గడిపారు 1956 నుంచి కనకమ్మ గారి ఆరోగ్యం క్షీణించవ సాగింది పడకకే పరిమితమయ్యారు అంతకుముందు 1949లో తీవ్ర అనారోగ్యం పాలు కాగా డాక్టర్ మల్లవరపు శ్రీనివాసరావు అమిత శ్రద్ధతో వారు నెలలు చికిత్స చేసి స్వస్థత చేకూర్చారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి