కుంతి- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.


 కానీ పాండవ పక్షపాతి అయిన కృష్ణుడు విధులు సాయంతో పాండవులను బయటపడే విషయాలు వారందరూ బ్రతుకు జీవుడా అంటూ నడిచి నడిచి  గంగా నది దాటి దుర్గా ప్రయాణించే సమయానికి రాత్రి వేయండి కొంచెం తో పాటు పాండవులు ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు ఒక భీముడే మేల్కొని ఉన్నాడు హిడింబి అనే రాక్షసి వచ్చింది. భీముని ప్రేమించింది దేవుడు తోడకలేదు  హిడింబి భీముని పెళ్లి చేసుకోమని కోరింది భీముడు తిరస్కరించగా విడింది కొంచెం ఆశ్రయించండి తల్లి మాట ప్రకారం భీముడు హిడింబిని పెళ్లాడుతాడు ఘటోత్కచుడు  వీరి సంతానమే. పాండవులు ఏక చక్రపురం చేరుకున్నారు ఒక బ్రాహ్మణుల కుటుంబ వారు బకాసురుడని రాక్షసులకు ఆరోజు బలి పశువులు కావలై ఉండగా వారి దుఃఖిస్తున్నారు. కుంతి గమనించి భీముడిని వెళ్ళమని ఆదేశిస్తుంది సోదరులు ఇష్టపడలేదు భయపడగా కుంతీ  భీమున్ని ఎవరు చంపలేరు అని చెప్పి పంపింది రాక్షస బాధ లేకుండా భీముడు ఆ బక్కుని వదించాడు. యుద్ధానంతరం ధరసరాష్ట్రుడు గాంధారితో అడవులలోనికి వెళ్లడానికి సిద్ధపడగా కుంతీదేవి  కూడా గాంధారితో కలిసి వెళతానని  తపస్సు చేసుకుంటానని పాండవులతో చెప్పింది  ఇలా ధృతరాష్ట్రుడు గాంధారి  కుంతీ విదురుడు గంగా తీరం చేరి విడిది  చేశారు అక్కడ  వేద విధులు అక్కినేని ప్రచురిల్ల చేశారు  సంజయుడు అమర్చిన  కుశ చెయ్యల పైగా ఉంది విశ్రమించారు  ఉదయాన్నే లేచి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ధృతరాష్ట్రుడు వేదవ్యాసుడు  ఆశ్రమం చేరి తపస్సు ప్రారంభించాడు. ఒకసారి అడవిలో నుంచి ప్రజ్వలితమైన దావాగ్ని  వీరి వైపు రా సాగింది.  ఏ సంకోచమో లేకుండా దృతరాష్ట్రుడు  గాంధారి కొద్దీ కూర్చుని ఉన్నారు  మీరు ఆనాటి దావాతునికి ఆహుతి అయినారు ఇది తెలుసుకోన ధర్మరాజు సోదరులతో పాటు గంగా తీరమునకు వచ్చి శాస్త్రవేత్తంగా అంత్యక్రియలు నిర్వహించాడు  కుంతీదేవి తన వైవాహిక జీవితం ప్రారంభం నుంచి కష్టాలు అనుభవించిన  అదరకుండా గదరకుండా ఓర్పుతో అన్నిటినీ పరిస్థితి పాండవులను పెంచి పెద్ద చేసి  తన బాధ్యతను  కర్తవ్యదీక్షతో నిర్వహించిన ఆ సామాన్య తీరవనితగా చరిత్రలో నిలిచిపోయింది అవమానాలను మనసులోనే దాచుకొని  ఎవరిని నిందించకుండా  తన జీవన యానాన్ని నిర్భయంగా కొనసాగించి తన కర్తవ్యాన్ని  నిర్వహించింది  మహాభారత కథలు దేవికి ఒక విశిష్టత ఉంది.


కామెంట్‌లు