ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ మాత్రులకు ఎవరికైనా  బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే  వ్యక్తి దొరకాలి అనుకోవడం సహజం  ఆ లేమ అతని కొరకు ప్రాణం ఇస్తుంది  చితుకుల మాల పేరుతో అక్కడ జీవిస్తూ ఉంది.అతను ఎప్పుడు తన ఇంటికి వచ్చిన  అతను తగినంత కల్లు తెచ్చి అడవి మాంసాలతో ఆహారాన్ని పెట్టి  మల్లును చూసి మైమరిచిపోతూ ఉంటుంది అనుక్షణం  ఆమె ఇంట్లో అతను స్వేచ్ఛగా ఉండి  తాగుతూ భయం లేకుండా తిరుగుతూ ఉంటే దళారి వెధవలు  దానిని గమనించారు  ప్రభుత్వ వైద్య బహుమతుల కోసం ముగ్గురు మొన సభలు ముచ్చటలాడుకొని కబురు పంపారు  క్లియరెన్స్ ద్వారా చేరడానికి నిమ్మగడ్డ గ్రామమునసపు పనసల  శరత్ అన్న ముఖ్యులు వెళ్లి అతనికి విషయం చెప్పారు.
ఆ కబురు అందిన మరుక్షణం కేరళ దొర  వివిధ దళాలతో బయలుదేరి  నడింపాలెం వెళ్లి  అర్ధరాత్రి సమయంలో  ఆ ఇంటిని చుట్టుముట్టారు  అదే సమయంలో ఆకాశం  అకాల గర్జనలతో కుండపోతగా వర్షం కురుస్తోంది అది తెలిసి  మల్లు అటక పైకి కనిపించకుండా దాక్కున్నాడు  చితుకులమ్మ తలుపు తీసి బయటకు వచ్చి  చూడగా ఆమెను పచ్చి బూతులు తిట్టి కొడుతూ వాడు ఎక్కడ  అని  ఏమి పలకలేదా  ఆ స్త్రీ  ఏకధారగా  దుఃఖించడం తప్ప మాట రావడం లేదు  ఇంటి లోపలికి వెళ్లడానికి ఎవరూ లేరు  చివరకు కేంద్రంగా  చెప్పగా గత్యంతరం లేక గడప దాటి ప్రాణాలను వారి చేతిలో పెట్టుకొని వెతికారు అంతా  అటకపై దాగి ఉన్న  మల్లు దొరను చుట్టూ ముట్టి  బాయినట్లతో బాదారు.
అటక క్రింద సైనికులు పలుకులు విన్న మల్లు దొర తన దగ్గర మొదలైన ఆయుధం ఏమీ లేదు ఆటకపై ఉన్న చేతికి అందిన సరుకులు పచ్చడి కుండలు బాలలు ముంతలతో  కొట్ట సాగాడు.  కిందనుంచి సైనికుల తుపాకీలతో బాదిస్తున్నారు కోట్లు బాచిస్తున్నాయి రక్తంతో  శరీరమంతా అటకపై సామాన్లు అయిపోయిన వెంటనే కిందికి ఉరికాడు మల్లు పదిమంది అతని పైబడి బంధించి పట్టుబడిన వీరుడు అతడు. కాని పనులు చేస్తూ ఉంటే కాలమే దండించును అన్న  నీతి ఈ భూమిలో నిజం అయింది  మల్లు దొర దొరకటం  మన్య ప్రాంతంలో విజయమని అధికారులంతా ఆనందపడ్డారు  కొంతకాలానికి కోర్టులో అతనికి ఉరిశిక్ష వేశారు.


కామెంట్‌లు