కౌసల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 దివారాత్రములు ఉభయ సంధ్యలు సకల రుతువులు నదీ పర్వతములు భూమి స్వర్గము సర్వకార సర్వవాసుల యందు రక్షించుగాక సర్వవేల నీవు ధర్మ మార్గమున అనే ప్రయాణించి ప్రతిఫలంగా నీవు క్షేత్రంగా తిరిగాయోచ్చకు రాగలవు సకల దేవతలు ఈ మాటలతో ఒక కౌసల్య రాముల నుంచి సెలవు తీసుకున్నది శ్రీరాములు కూడా తడిపరికల మాటలకు సంతోషాంతరంగుడయ్యాడు కౌసల్య మాటలు కేవలం రాముని ఉద్దేశించి పరికరవే కాదు ధర్మ మార్గాన్ని కోరుకొని ధర్మాచరణ కావించే ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేస్తాయి ఇది ఆదర్శ స్వభావం తనకు ఎంతటి సత్య ధర్మపరాయణులైన కుమారుడు జన్మించుటయే తన మహా భాగ్యమని ఆయన కొరకై ఎన్ని కష్టాలనైనా సంతోషంగా భరించడమే తనకు ఆనందదాయకమని కౌసల్య భావిస్తుంది. తన దుఃఖాన్ని ఇతరులయందు ప్రదర్శించడం తన మానసిక బలహీనతను సూచిస్తుంది  అని ఆమె భావన రామునికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన రానులందరితోపాటు కౌసల్య కూడా మౌనంగా వేడుకొరకు వస్తుంది  ఆ మహా మానస్యక సంక్షోభాన్ని దిగమించుకొని భరించింది దశరధుడు కూడా శోక  సంవిక్రమానసుడై వనవాసానికి అనుమతి ఇచ్చాడు దశరథుడు తన విషయమై ఆలోచించక తన తల్లి క్షేమమును కాపాడమని శ్రీరాములు కోరాడు ఇదే శ్రీరాములు దశరథ ఆఖరి మాట  భర్తకు అని వికాలా సేవలు అందించవలసినది గాక విషయం శ్రీరాముడు కోరాడు 14 సంవత్సరాలు త్వరలోనే విడిచి పోతాయి విచారించవద్దని విశ్వాసాన్ని కల్పించాడు రాముని మాటలు వినయ్కులకి కౌశల్యం ముఖం ఎత్తుతూ రామా రామా అంటూ రోజేస్తోంది  రోదిస్తోంది
సీతవైపు లక్ష్మన్న వైపు రామునవైపు అదేపనిగా మార్చి మార్చి చూస్తూ వినిపిస్తోంది ఈ దృశ్యాన్ని వాల్మీకి అమోఘమైన మార్మిక దృష్టితో వ్యవహరించారు అని చెప్పాలి దశరథ తాను ఏదో కలిసి ఆమె మందిరంలోకి వచ్చాడు రాజా మన బిడ్డలందరూ కోమల హృదయలు సుకుమారు శరీరుడు వారు రాజమండ్రిలో సుఖం అనిపించవలసిన వార్డు ఇప్పుడు రాముడు అరణ్యవాస కష్టాలను ఎలా ఎదుర్కొంటాడో 5 కేజీని గురించి కూడా కఠిన వచనాలను ప్రకటించుతోంది రాజా మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు దాని ఫలితం మన బిడ్డ కోడలు అడవుల పాలయ్యారు మన సివి శేష జీవితం ఎలా గడుస్తుందో ఏమో అని వాపోతూ ఉంటే దశరథుడు శోకంతో కృంగినవాడై నో  నోట మాట్లాడాలి  నోట మాట రాలేదు.

se

కామెంట్‌లు