శూర్పణఖ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇలా మైథిలి మౌనసాధన మూర్తి అయితే శూర్పణఖ ఆశా ప్రతిహింసలకు ప్రతిరూపం జానకి మితబాషిణి మాట్లాడినా కూడా మృదుల మంజుల మధురవాక్కులే  వెలువడతాయి. శూర్పణఖ పురుషుడు మాట్లాడినట్లే మాట్లాడుతుంది ఈ విధంగా వాల్మీకి మహర్షి మహిళామణుల్లో ఎంత వైవిధ్యాన్ని పెట్టాడో అంతే లోతుగా పరిశీలించాడు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అన్ని పాత్రలలోనూ అదే విధంగా ఆచరించాడు మహర్షి  ప్రతిపాత్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది ప్రత్యేక పాత్రకు సార్థకత ఉంటుంది. ప్రతి పాత్రకు చరితార్థత ఉంటుంది  వాల్మీకి మహర్షి ప్రతి అక్షరాన్ని సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలన చేసి వ్రాశాడు ఈ పై విశిష్ట లక్షణాలన్నీ పురోధి చేసుకుని మనకు దర్శనమిస్తాయి అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎక్కడ వెతికితే అక్కడ వజ్రాలు మల్లులు మనీ మాణిక్యాలు వైఢూర్యాలు లభిస్తాయి
సర్వేజనాః సుఖినోభవంతు.
ఆదిశంకరాచార్యుల వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని తెలియజేశారు  అది ఎంతమందికి అర్థం అవుతుంది  భగవంతుడు లేడు  వారిని పూజించే భక్తుడు లేడు ఉన్నది ఒకటే  ఏకం  సత్ అని చెప్తున్నాడు  కానీ మనకు  రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు  జీసస్ ఉన్నాడు  అల్లా ఉన్నాడు సాయిబాబా కూడా ఉన్నాడు  వీరందరూ ఉన్నారు కనుక వాటిని మనం పూజిస్తున్నాం  వారు లేరు నీవు లేవు అన్నదానికి అర్థం లేదు అన్న వ్యాఖ్యతో ఆయనను ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము  నేను జీవించే ఉన్నాను నేను లేకపోయినట్లయితే పూజలు పురస్కారాలు ఎలా జరుగుతాయి  అనితపించే వాడికి  సమాధానం అంత త్వరగా   చిక్కదు  విషయం అంత త్వరగా జీర్ణం కాదు.
బ్రహ్మ సత్యం జగత్ మిధ్య  బ్రహ్మ శాశ్వతం జగత్తు అశాశ్వతం  అని కూడా పెద్దలు చెప్పారు  బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది లేకపోయినట్లయితే ఈ జగత్తు లేదు  అన్ని ప్రపంచాలు కలిసిన దానిని జగత్ అంటున్నాం  ఈ బ్రహ్మ పదార్థాన్ని ఆంగ్లంలో ఆటం అని అంటారు  అణువు ఏదైతే ఉన్నదో  దానిని విచ్చిన్నం చేయడం మనవల్ల కాదు  అది మూల పదార్ధం  జ అంటే  పుట్టుక  గతి అంటే మరణించుట  జగతి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు  ఉన్న చక్రం  ఉదయం లేస్తాం అంటే పుట్టాం  రాత్రికి నిద్రిస్తాం మరణించాం  ఈ పుట్టినరోజు మరణించేంత వరకు మనం చేస్తున్న నిత్య కృత్యాన్ని నిర్దేశించింది శంకరాచార్య   మనం చేసే ప్రతి కార్యం శంకరాచార్యుల వారు చెప్పినదే. మాటలో మర్యాద మనన్న  మనసులో భక్తి    బుద్ధిలో వ్యాస వాల్మీకి మహర్షుల హృదయాలను  అధ్యయనం చేయగలిగిన వివేకం  విద్యార్థులకు మంచి గురువు  స్నేహానికి ఆత్మీయుడు  ప్రాణానికి ప్రాణం ఇచ్చే మిత్రుడు పింగళి పాండురంగారావు గారు  భారత రామాయణాలలో ఉన్న  స్త్రీ పాత్రలను గురించి రాసిన  మానసిక విశ్లేషణతో కూడిన  వ్యాసాలను మీకింతవరకు  అందించిన  గొప్ప వ్యక్తి పాండురంగారావు గారికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ  కలకాలం వారి  మైత్రిని అభిలషిస్తూ  

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం