కదంబం;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 పెద్దలు చెప్పిన సూక్తులను  చదివినప్పుడు దాని రచయిత ఎవరు అన్న విషయాన్ని  స్పష్టంగా తెలుసుకుని చదివినట్లయితే  అతను ఏ కాలంలో ఆ విషయాన్ని రచించాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది  ఒక శ్లోకంలో  భోజనాల్లో రేగి పండు  ఉసిరి పండు సీతాఫలం లాంటివి  తీసుకోవచ్చు అని  అరటి పనులు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వాడవద్దు అని ఉంది  అది ఇప్పుడు రాసింది కాదు అనేది స్పష్టం  అరటిపండు చరిత్ర తెలిస్తే ఈ శ్లోకం  మనకెంతో ఆనందాన్నిస్తుంది  వారు రాసిన కాలంలో  అరటి పండు విష పదార్థాలు  దానిని తిన్నవాడు ఎవరు బ్రతికి లేరు  దానిని ఆధారం చేసుకుని ఆ రోజున ఆకలి  సమాజానికి నీతిగా చెప్పిన శ్లోకం అది.
ఆ తరువాత శాస్త్రజ్ఞులు దానిపై పరిశోధన చేసి  క్రాస్ బ్రీడ్ పద్ధతిలో  అనేక రకాలుగా మార్పులు చేసుకుంటూ వచ్చి  ఈరోజు మనం తింటున్న అరటిపండు  ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది  నీకు విరోచనం కాకపోతే  మిగల పండిన  పై చర్మం కొంచెం నల్ల బడిన దినట్లయితే  ఎనిమిది గంటల్లో విరోచనం సాఫీగా అవుతుంది  నీకు విరోచనాలు అవుతూ ఉండి అవి తగ్గడం కోసం వైద్యుని దగ్గరికి వెళ్లి మందు తీసుకోవాల్సిన అవసరం లేకుండా  దోరగా ఉన్న అరటిపండును గనక నీవు సేవించినట్లయితే  ఎనిమిది గంటల్లో  ఆ సమస్య లేకుండా పోతుంది  కడుపునిండడానికి  పండిన అరటి పండు తినాలి  ఈ మూడు రకాలుగా  ఈ రోజున అరటి పండు మనకు  ఆరోగ్యాన్ని అందిస్తుంది  దీనికి కృషి చేసిన ప్రతి శాస్త్రజ్ఞుడు అభినందనీయుడే. భోజనం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు చెప్పారు మన పెద్దవారు నీ  పొట్టను నాలుగు భాగాలు చేసి  రెండు పాదాలు కనపదార్థం  అంటే అన్నం లేదా చపాతీలు  ఒక భాగం  జలము  ఒక భాగం శూన్యం ఖాళీగా ఉండాలి  అలా భోజనం చేస్తే  చాలా మంచిది అంటారు  రాత్రిపూట కొంచెం ఎక్కువగా భోజనం చేయడం వల్ల మాత్రమే  మధుమేహం  రక్తపోటు మొబైల్ సిటీ మలబద్ధకం  లాంటి  రుగ్మతలన్నీ వస్తాయి  భోజనానికి అరగంట ముందు మంచినీళ్లు తాగాలి  భోజనం చేసిన తర్వాత  అరగంట వరకు నీరు త్రాగకూడదు  మనం తినే పండ్లు  కూరగాయలు క్యారెట్ బీట్రూట్ బొప్పాయి ఆరంజ్ మొదలైనవి తినాలి  భోజనం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని సూచించారు పెద్దలు.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం