IAS సాధించిన తరుణ్ ను సన్మానించిన MLA TRR..;- - వెంకట్ మొలక ప్రతినిధి

 పూడూరు మండలం మంచన్ పల్లీ గ్రామానికి చెందిన తరుణ్ UPSC పరీక్ష లో 231 ర్యాంక్ సాధించి IAS గా ఎన్నిక కావడం తో వారి గ్రామానికి వెళ్ళి సన్మానం చేసిన పరిగి MLA డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు... IAS సాధించిన తరుణ్ పరిగి నియోజకవర్గానికి గొప్ప పేరు తెచ్చారని, తరుణ్ ను ఆదర్శంగా తీసుకుని అందరూ ఉన్నత శిఖరాలు చెరెట్టు యువత ఎదగాలని TRR గారు తెలిపారు. గతంలో తన సహకారం తో ఏర్పాటు చేసిన VJIT కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుకొని తన లక్ష్యాన్ని చేరుకున్న తరుణ్ అందరికీ ఆదర్శం అని..పేదరికం అందరికీ అడ్డు కాదని తరుణ్ నిరూపించారని తెలిపారు... ఈ కార్య్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, అమ్రది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు