హిందువులలో ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముందు వినాయకుని తలుచుకుంటూ శుక్లాంబరధరం అన్న శ్లోకంతో ప్రారంభించడం సంప్రదాయం దీని శబ్దార్థాన్ని రెండవ అర్థం లో శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు విపులీకరించారు శుక్లాంబర ధరo విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్తు సర్వ విఘనో ప శాంతయే అన్నది శ్లోకం దానిలో శుక్లాం అంటే తెల్లటిది అంటే పాలు విష్ణుం అంటే నలుపు అది డికాషన్ శశివర్ణం అంటే నలుపు తెలుపు కలిసింది అంటే కాఫీ చతుర్భుజం అంటే నాలుగు చేతులు అంటే భార్యవి రెండు చేతులు కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు ఆ రెండు కలిపి నాలుగు చేతులవుతాయి ధ్యాయే అంటే తలచే తలుపులు అంటే అలా కాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ప్రసన్నవదనం ముఖం వికసిస్తుంది ఆ సమయంలో సర్వ విక్రమ ప్రశాంతయే అంటే అన్ని వేదనలను పోగొట్టేది అనగా కాఫీ తాగితే వేదనలు తీరి మనసు శాంతం అవుతుంది అని అర్థంలో వారి వ్యాఖ్యానించడం గమనార్హం.
అమ్మను నిందిస్తే వ్యాచిగ్రస్తుడగుతాడని నాన్న పై నేరం మోపిన వాడు పిశాచిగా మారతాడని దైవాన్ని నిందిస్తే దరిద్రుడు అవుతాడని గురువును నిందిస్తే కుల క్షయం ఆవుతుందని గరుడ పురాణంలో మన పెద్దలు రాసి ఉంచారు ఇవాళ సమాజంలో భగవంతుడే లేడు అంటూ ప్రచారం చేసే వ్యక్తులు అనేకమంది మనకు కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి వారందరికీ ఇది వర్తించినట్లయితే కొన్ని వేల కుటుంబాలు నాశనం అయి ఉండాలి ఆ భగవంతునితో సరి సమానంగా తులతూగ గలగిన గురువును అనరాని మాటలతో అని వారి మనసును చీకాకు పరిచి బాధపడితే అది నిజానికి తన వంశానికి శాపంగా పరిగణిస్తుంది నీకు అక్షరాలు నేర్పిన గురువుని దూషించడం వల్ల మీ అజ్ఞానం బయటపడుతుంది జీవితంలో కృతఘనులు ఎలా ఉంటారా అనిపిస్తుంది.
మంచికి మంచి చేయలేకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు అనేది వేద వాక్యం దానిని అనుసరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో ఉన్నారు ఇతరుల సహాయ సహకారాలను పొంది వారిని చెడ్డ వారిగా చిత్రించేవాళ్లే ఎక్కువగా సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు నిజంగా భగవంతునికి గురువుకి శాపాలు ఇచ్చే అధికారం ఉండి కూడా నన్ను శపించడం లేదు అంటే అది వారి అసమర్థత అనుకోవాలా మూర్తిభవించిన మంచితనానికి ఉదాహరణగా చెప్పుకోవాలో ఆలోచించండి నీలో ఉన్న ప్రతి కణం నీ తల్లి నుంచి వచ్చినది తొమ్మిది నెలల నుండి శరీరాన్ని గర్భంలో దాల్చి ప్రాణానికి కూడా తెగించి నిన్ను ఈ భూమి మీదకు తీసుకు వచ్చిన తల్లిని దూషించిన వాడివి మనిషివేనా.
అమ్మను నిందిస్తే వ్యాచిగ్రస్తుడగుతాడని నాన్న పై నేరం మోపిన వాడు పిశాచిగా మారతాడని దైవాన్ని నిందిస్తే దరిద్రుడు అవుతాడని గురువును నిందిస్తే కుల క్షయం ఆవుతుందని గరుడ పురాణంలో మన పెద్దలు రాసి ఉంచారు ఇవాళ సమాజంలో భగవంతుడే లేడు అంటూ ప్రచారం చేసే వ్యక్తులు అనేకమంది మనకు కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి వారందరికీ ఇది వర్తించినట్లయితే కొన్ని వేల కుటుంబాలు నాశనం అయి ఉండాలి ఆ భగవంతునితో సరి సమానంగా తులతూగ గలగిన గురువును అనరాని మాటలతో అని వారి మనసును చీకాకు పరిచి బాధపడితే అది నిజానికి తన వంశానికి శాపంగా పరిగణిస్తుంది నీకు అక్షరాలు నేర్పిన గురువుని దూషించడం వల్ల మీ అజ్ఞానం బయటపడుతుంది జీవితంలో కృతఘనులు ఎలా ఉంటారా అనిపిస్తుంది.
మంచికి మంచి చేయలేకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు అనేది వేద వాక్యం దానిని అనుసరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో ఉన్నారు ఇతరుల సహాయ సహకారాలను పొంది వారిని చెడ్డ వారిగా చిత్రించేవాళ్లే ఎక్కువగా సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు నిజంగా భగవంతునికి గురువుకి శాపాలు ఇచ్చే అధికారం ఉండి కూడా నన్ను శపించడం లేదు అంటే అది వారి అసమర్థత అనుకోవాలా మూర్తిభవించిన మంచితనానికి ఉదాహరణగా చెప్పుకోవాలో ఆలోచించండి నీలో ఉన్న ప్రతి కణం నీ తల్లి నుంచి వచ్చినది తొమ్మిది నెలల నుండి శరీరాన్ని గర్భంలో దాల్చి ప్రాణానికి కూడా తెగించి నిన్ను ఈ భూమి మీదకు తీసుకు వచ్చిన తల్లిని దూషించిన వాడివి మనిషివేనా.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి