ఆపద్ ధర్మముగా లౌక్యాన్ని ఉపయోగించాలి అని చెప్పడం కోసమే అనేక ఉపనిషత్తులను మన ముందు ఉంచారు ధర్మరాజు యక్షులకు సమాధానాలు చెప్పడం ఈ కోవలోకి వస్తాయి తప్పుకోవడంలో కూడా లౌక్యాన్ని ఉపయోగించాలి ఒక రాక్షసుడు ఒకడిని చంపడానికి బయలుదేరినప్పుడు అతడు ప్రాణభయంతో ప్రక్కన దాగి ఉండగా అది కనులారా చూసిన ఆ రాక్షసుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చూసే కంటికి మాట లేదు మాటగల నోటికి చూపు లేదు అనడం ఆపద్ధర్మం గా చెప్తాం ఇలాంటి ధర్మాలు మనకు ఆదికవి వాల్మీకి మహర్షి నుంచి అష్టాదశ ఉపనిషత్తులను వ్రాసి భారతంలో కొన్ని వేల నీతులు చెప్పిన వ్యాస మహర్షి వరకు ఇలాంటి చిటికులు మనకు ఎన్నో చెప్పాడు.అతి సర్వత్ర వర్జయేత్ అన్నది ఆర్ష ధర్మ సూత్రాలలో ఒకటి దానానికి పెట్టింది పేరు కర్ణుడు కుడి చేయి చేసే దానం ఎడమ చేయికి తెలియకూడదు అన్న సూత్రాన్ని అనుసరించి ఆయన దానకర్ణుని గా దేవేంద్రుడు వచ్చి సహజంగా తన జన్మతో వచ్చిన కవచ కుoడలాలను ఇవ్వమంటే వారు అడిగిన మరుక్షణం కోసి అతని చేతిలో పెట్టాడు అది తన మరణానికి కారణం అని తెలిసి కూడా వ్యాసుల వారు ఆ విషయం చెప్పడంలో పరమార్థం నీ హద్దులను నీవు తెలుసుకొని ప్రవర్తించు దానం చేయడంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి వ్యాస మహర్షి విదురుని ద్వారా చెప్పించిన చిన్న విషయం నీవు స్వయంకృషితో సంపాదించిన దానిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం దానం చేయమన్నారు అది దాటితే తన కుటుంబ పోషణకు ఇబ్బంది కలుగుతుంది అని వారి ఆలోచన ఒకే రచయిత ఒకే విషయాన్ని గురించి రెండు పద్ధతులలో తీర్పులు చెప్పడం మన విజ్ఞతను ఉపయోగించుకోవడం కోసం ఆ క్షణానికి ఏది చేయవలెనో దానిని మాత్రమే చేయడం వారి బోధలో అంతరార్థం.ప్రపంచానికే ఆదికవి అనిపించుకున్న వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం అష్టాదశ ఉపనిషత్తులను దేశాని. అందించిన వ్యాస మహర్షి భారత భాగవతాలను అర్థ స్ఫూర్తితో సామాజిక స్పృహతో వ్రాయడం గమనార్హం భాగవతము అన్న శబ్దాన్ని అనేకమార్లు ఉచ్చరించడం వల్ల చివరకు మనకు వినిపించే ధ్వని బాగు అయ్యింది అని ఎంత మూర్ఖునికైనా ఈ కథల విడిపిస్తే వాడు మారక తప్పదు దానిని తెలుగులో బమ్మెర పోతన. అనువదించడం ఆంధ్రుల అదృష్టం పోతన అర్థంలోనే తనను పొమ్మని తాను కలగ చేసుకోవడం లేదు వ్యాసుల వారు వ్రాసినది యధాతతం ఆ శ్రీరామచంద్రమూర్తి నా కలoలో ప్రవేశించి మీ కందిస్తాడు అని చెప్పడంలో అంతరార్థం.
ప్రపంచానికే ఆదికవి అనిపించుకున్న వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం అష్టాదశ ఉపనిషత్తులను దేశాని. అందించిన వ్యాస మహర్షి భారత భాగవతాలను అర్థ స్ఫూర్తితో సామాజిక స్పృహతో వ్రాయడం గమనార్హం భాగవతము అన్న శబ్దాన్ని అనేకమార్లు ఉచ్చరించడం వల్ల చివరకు మనకు వినిపించే ధ్వని బాగు అయ్యింది అని ఎంత మూర్ఖునికైనా ఈ కథల విడిపిస్తే వాడు మారక తప్పదు దానిని తెలుగులో బమ్మెర పోతన. అనువదించడం ఆంధ్రుల అదృష్టం పోతన అర్థంలోనే తనను పొమ్మని తాను కలగ చేసుకోవడం లేదు వ్యాసుల వారు వ్రాసినది యధాతతం ఆ శ్రీరామచంద్రమూర్తి నా కలoలో ప్రవేశించి మీ కందిస్తాడు అని చెప్పడంలో అంతరార్థం.
ప్రపంచానికే ఆదికవి అనిపించుకున్న వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం అష్టాదశ ఉపనిషత్తులను దేశాని. అందించిన వ్యాస మహర్షి భారత భాగవతాలను అర్థ స్ఫూర్తితో సామాజిక స్పృహతో వ్రాయడం గమనార్హం భాగవతము అన్న శబ్దాన్ని అనేకమార్లు ఉచ్చరించడం వల్ల చివరకు మనకు వినిపించే ధ్వని బాగు అయ్యింది అని ఎంత మూర్ఖునికైనా ఈ కథల విడిపిస్తే వాడు మారక తప్పదు దానిని తెలుగులో బమ్మెర పోతన. అనువదించడం ఆంధ్రుల అదృష్టం పోతన అర్థంలోనే తనను పొమ్మని తాను కలగ చేసుకోవడం లేదు వ్యాసుల వారు వ్రాసినది యధాతతం ఆ శ్రీరామచంద్రమూర్తి నా కలoలో ప్రవేశించి మీ కందిస్తాడు అని చెప్పడంలో అంతరార్థం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి