మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 ఆ తర్వాత తిరుపతికి వచ్చి ఇజారాదారు యొక్క సైన్యమును తన హిందూ సిపాయిలను కొండకు పంపి నారాయణ శాస్త్రి ని మట్ల వారి అడవికి పారద్రోలి శాస్త్రికి సహాయముగా సేన వచ్చుచున్నది అని చెప్పుట నిజము కాదని తెలుసుకొని పదిమంది  సోల్జర్లను విల్క వద్ద తిరుపతిలో నుంచి తను బయలుదేరి వెళ్లాడు ఆ తర్వాత కొద్ది రోజులకు మట్లవారి సహాయం వల్ల కరణం బాడీ మరమ్మతు చేయుచున్నారని విని వెళ్తా సైన్యముతోనూ మందు గుండు సామానుతోను కార్యక్రమానికి వెళ్లాడు కానీ చచ్చేటట్లు గుండు దెబ్బలు  తగిలి డోలిలో సేనతో పారిపోయి వచ్చాడు ఇలా ఉండగా బసౌలత్ జంగ్ సేనాని పెన్నా నది దాటి పోలూరు కోట స్వాధీన పర్చుకొని కాల వద్దకు వచ్చాడు.బంగారు యాచమనాయుడు దామర్ల వెంకటప్ప నాయుడు సంపత్రావు వీర్ల ఒక్కొక్కరి వద్దకు నలభై వేల రూపాయలు కప్పము తీసుకొని ఫ్రెంచ్ వారు సహాయానికి రా 
రని తెలుసుకున్న తర్వాత గ్రహించి ఇంగ్లీష్ వారు సైన్యముతో 100 వాసి వద్ద ఉండుటను చూసి కర్ణాటక నుంచి పారిపోయారు ఆ తర్వాత సైన్యములని కూడా వారి వారి ప్రదేశానికి చేరుతాయి ఈ దేవస్థానపు రాబడి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చేరుతూ దేశ పరిపాలన మాత్రము 1801 వరకు ఆర్కాడు నవాబులుగా ఉండెను అయితే 1782 మొదలు 1765 వరకును 30 మొదలు 1792 వరకును నవాబులకు బదులు ఈస్టిండియా కంపెనీ వారు దేశాన్ని పరిపాలించారు  1801 జులై 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి శాశ్వతంగా నవాబు గురించి దేశ పాలన మహమ్మదీయ ప్రభుత్వం  అంతమయ్యింది.
1801 జూలై 31వ తేదీ మొదలు ఇంగ్లీష్ ప్రభుత్వానికి లోబడి ఈ దేవస్థానం ఉంది 1848 జూలై నెల 10వ తేదీన శ్రీ మహంతు సేవాదాస వారి పేర  సన్నడు పుట్టి  దేవస్థాజి  ములకు విచారణ కర్తలుగా ఏర్పడు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారే సర్కారు ఉద్యోగస్తుల నుంచి దేవస్థానం వ్యవహారము చక్కచేసేవారు శ్రీహాతీరామ్ మఠం శ్రీమహం సేవాదాస్ శ్రీవారి కార్యాలయం నుంచి శిష్య పరంపర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములకు అందులో చేరిన  చిన్నచిన్న దేవస్థానములకును విచారణ కర్తగాను దేవస్థానం కార్యనిర్వాహకత్వం జరిపించుకున్నారు కలియుగంలో స్మరణ మాత్రమున ముక్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనము  ఈ చిన్ని పుస్తకంలో విషయాలు చదివినంత సులభ సాధ్యం అవును అని తెలుసుకోవాలి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం