మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు
 ఉరుములు విశేషంగా ఉంటాయి చెవులు  దిబ్బడి పడతాయి  ఎవరి మాట ఎవరికీ వినపడదు మెరుపులు పిడుగులు కలిగి ఉంటాయి పిడుగులు వల్ల  కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి వెంటనే గరుడారూడుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా  చెప్పాడు  స్కంద పురాణంలో చెప్పిన విషయం  ఇది నేను నీకు ప్రత్యక్షమైన  రోజున మకర మాస పుష్యమి నక్షత్రంలతో కూడుకొనిన పూర్ణ మాస్య దివసమున తీర్థములో స్నానము చేయు దేవతలు మనుషులు మొదలగు వారికి సర్వ పాపములు పోతాయి ఇకమీదట ఈ తీర్థం రామకృష్ణ తీర్థము అని లోకములో ప్రఖ్యాతి చెందుతుంది  ఈ శుభ దినాన వందల కొలది చేనులు స్నానానికి తీర్థానికి వెళతారు దేవస్థానం నుంచి ప్రసాదాలు మొదలగునవి పంపబడతాయి  దేవస్థానం సిబ్బంది అర్చకులు మొదలగు వారందరూ వెళతారు అక్కడి నుంచి కృష్ణ విగ్రహానికి అభిషేకాలు దేవస్థానం నుంచి తీసుకురాబడిన ప్రసాదం ఆరగింపై వినియోగం చేయించబడుతుంది
ఈ దేవస్థానంలో ప్రసిద్ధికెక్కిన విజయనగర రాజులైన కృష్ణదేవరాయలు వీరిద్దరిభార్యలు వీరి తమ్ముడు వెంకటపతి రాయుడు యొక్క విగ్రహాలు  తోడరమల్లుని భార్య మంత్రి మంత్రి భార్య యొక్క విగ్రహాలు ఉన్నాయి  ఇంకా రెండు ఉన్నాయి కానీ ఎవరో తెలియదు  అవి శ్రీకృష్ణదేవరాయల సవతి తమ్ముడైన అచ్యుతదేవరాయలు ఆయన రాణి వరదాజి అమ్మన్ లవి అప్పట్లో దిట్టం నామాలతో తిరుమల రాయుడు ఉండేదట ఆ విగ్రహం ఇదేనని కొంతకాలం నైవేద్యాలు కూడా పెట్టారట తర్వాత తప్పు తెలిసింది తిరుమల రాయుడు ఆయన కుటుంబ విగ్రహాలు ప్రత్యేకంగా లేవు  తిరుమల రాయల మండపం మొదటి వరస స్తంభాల మీద  వాటిని చెక్కాపారు  అది చాలామందికి తెలియదు
ఇతని భార్య కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులనియు దేవస్థానానికి మహోపకారం చేశాడని వదంతి కానీ దృష్టాంతరంగా మనకు శాసనాల రూపంగా ఏమీ మనకు తెలియదు  ఈ దేవస్థానం అనాది అనియు శ్రీమహావిష్ణువు శ్రీ వైకుంఠము నుండి దయచేసి రట ప్రసిద్ధ  పురాణ కథ  చరిత్రకారులు ఈ దేవస్థానం గురించి ఏమి రాసారు అను మొదలగు సంగతులు వినుటకు ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ  కొంచెం ఇక్కడ వివరించాలనుకుంటున్నాను.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం