మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 అప్పుడు ఉత్సవ పడి తరాదులు పోను వర్గమునకు 65,000 వరహాలు ఆర్కిడ్ నవాబులకు దేవస్థానము నుండి రాబడి వస్తుంది దేవస్థానం వల్ల వచ్చేటువంటి రాబడిని కర్ణాటక ఉత్సవంలో ఆయన ఖర్చులకు గాను నవాబు మహమ్మద్ అలీ  1758లో ఇంగ్లీషు వారికి ఇచ్చాడు ఆ తర్వాత రాబడి మాత్రం ఇంగ్లీష్ వారికి చేరుతూనే ఉంది 1753లో బ్రహ్మోత్సవానికి ముందు ఈ దేవస్థానము స్వాధీనం చేసుకొన నిర్ణయించి తిరుపతికి వచ్చిన మొహమ్మద్ కోమల్ ఇంగ్లీష్ సేనాని ఓగిల్బి మహమ్మద్ సేనాని ఓబుల్లాఖా 9 వీరి ఇరువురి వల్ల ఓడింపబడినందున దేవస్థానము రాబడి చలనము కలుగలేదు  1757లో ఆతృప్తి చెందిన నజీముల్లా ఖాన్ బ్రహ్మోత్సవానికి యాత్రికులను ఉత్సవమునకు రాకుండా తన రాజ్యమైన నెల్లూరు మండలము నుంచి వెనుకకు తరిమినందన బ్రహ్మోత్సవానికి రాబడి తగ్గింది.
1753లో నవాబు సహరిధరుడైన అబ్దుల్ వాహబ్ ఖాన్ పాలేరు నదికి ఉత్తరముగా ఉన్న రాజ్యమునకు గవర్నర్గా ఉండి రాజ్యమoదలి సొమ్ము  వృథా ఖర్చుపెట్టి ధనం లేకుండా చేశాడు తిరుపతి దేవస్థానాన్ని ముట్టడించడానికి ఇంగ్లీష్ వాళ్లు సేనలు పంపుచున్నారు ఆక్రమించెను హైదరాబాద్ నుంచి ఫ్రెంచ్ సేనలు బుస్సీ వచ్చుచూ తిరుపతిలో మకాం చేశాడు  నజీబుల్లాఖాన్ తో ఫ్రెండ్షిప్ నాయకులకు మరో సినీనెల్లూరు నుంచి వచ్చి కలుసుకున్నాడు చంద్రగిరిలో ఉన్న అబ్దుల్ వహాబ్ కూడా చేరాడు దేవస్థానపు అసారాధారణ గా ముట్టడించి దేవస్థానం సొమ్మును తీసుకున్నారు దేవస్థానం వారు తమ స్వాధీనం కాదని తెలుసుకొని అబ్దుల్ వహాబ్ వెడలీ క్రమేనా ఇంగ్లీష్ వారి స్నేహం చేశాడు.ఫ్రెంచ్ వారు దేవస్థానపు ఇజారాదార వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకొని ఇంగ్లీష్ వారికి రాసి ఇచ్చాడు రీతిని కవులు వ్రాయించుకుని కొంచెం సైన్యము ఈ నూతన  సంపాద్యములు కాచుటకు ఉంచి అందరూ వెళ్ళిపోయారు 1759 మహారాష్ట్రలో  సేనాని గోవింద గోపాలరావు ఫ్రెంచ్ వారు నగల స్వల్ప పారితోషక మనకు తృప్తి చెందక తిరుపతిని గంగమ్మ జాతరకు ముందు ముట్టడించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును తిరుపతియులోపరుచుకున్నాడు అక్కడి నుంచి పన్ను వసూలు చేయాలి  అని   తలచినాడు  కానీ మే నెలలో కృష్ణా నది వరదలు వచ్చునని పూనాకు బాలాజీ రావు వాపస్ రమ్మనగా నారాయణ శాస్త్రి అనువాని  చేతి కింద కొంచెం సేనలు నుంచి తిరుపతిని వదిలాడు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం