ప్రభుత్వ పాఠశాలల ప్రగతిపై.. కొత్త పాట;- వెంకట్ ; మొలక ప్రతినిధి

 - ఇష్టం స్టూడియో యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరణ
- అభినందించిన ప్రొఫెసర్ కోదండరాం
కొడంగల్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని రూపొందించిన కొత్త పాట తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కృతమైంది.  శనివారం సాయంత్రం హైదరాబాదులోని కోదండరాం నివాసంలో కార్యక్రమం జరిగింది.  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రగతి సౌకర్యాలు గురుకులాలు కేజీబీవీ మోడల్ స్కూల్ ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు సౌకర్యాలు విద్యా పథకాలు అంజిలప్ప రూపొందించిన పాటలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వీడియోలతో యూట్యూబ్ పాటలు స్టూడియో వారు రూపొందించారు. సంగీతం కృష్ణయ్య గానం తులసి పాడారు. అభినయం ఐశ్వర్య సుస్మిత చేశారు. నాలుగున్నర నిమిషాలు ఉండే ఈ పాటను కోదండరాం వీక్షించి అభినందించారు. పేద విద్యార్థులలో విద్యా ప్రగతిని సాధించి ఉన్నత శిఖరాలకు తీర్చిదిడిపిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంకితం చేస్తున్న ట్లు తెలిపారు.  ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల కళాశాల కార్యక్రమాలు వీడియోలు ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్,  ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ,  ఓయూ విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీనివాస్,  ఎం కృష్ణయ్య, నరేష్ కుమార్, అంజిలప్ప,  టీవీ రాష్ట్ర నాయకులు రతన్ రావు సందేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం