మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలుషి,నెల్లూరు.
ఆంగ్లేయులతో స్నేహముగా ఉన్న నవాబ్ సహోదరుడగు అబ్దుల్ వహాబ్ చంద్రగిరి నుంచి ఇంగ్లీషు వాడితో చేరి తిరుపతికి స్వల్ప సేనలు పంపి దేవస్థానము తన స్వాధీనం చేయమని అడిగాడు కానీ ఇంగ్లీష్ వారు  ఇదివరలో ఉన్న ఇజారా దారుకు ఇచ్చారు నారాయణ శాస్త్రి తిరుపతికి 15 మైళ్ళ దూరం లో ఉన్న కరకంబాడిలో కొంతకాలం ఉండి మట్లవారి సహాయము వలన సేనలో చేర్చుకొని ఇంగ్లీష్ సేనాని విల్కమ్ తనతోను ఇజారాదారుని సేనతోను యాత్రికులు వచ్చు కొండ మార్గము కాచు చుoడగా మారుత్రోవను కొండెక్కి దేవస్థానమును స్వాధీనం చేసుకున్నాడు  జూలై నెల తొమ్మిదో తేదీన దీని  కొండ నుండి మహారాష్ట్రులను కింద నుంచి మట్లవారిలో ముట్టడించారు కానీ వారు ఓడిపోయారు.దేవస్థానము ఇంకను వారి స్వాధీనంలోనే ఉన్నది తిరుగా మద్రాస్ నుంచి సేన ఫిరంగులు విల్కర్ సేనాని సహాయమునకు వచ్చెను  నాలుగు జాతుల హిందూ సిపాయిలు మాత్రం కొండ  ఎక్కడానికి అర్హులవడం వల్ల ఇంగ్లీషు వారి హిందూ సిపాయిలు నిజారాబాద్ సేనను కలిసి 500 మంది కొండ కు వచ్చి పోరాడారు కానీ చివరకు ఓడిపోయాడు  హైదరాబాదులో జరిగిన సంగతుల వలన సుబేదారు సహోదరుడైన భసౌలత్ జంగ్ పద భ్రష్టు 
డే కొంతసేనతో దేశము  దోచుకొనుచు నెల్లూరు ప్రాంతం వరకు వచ్చేసాడు దక్కన్ శుభా వల్ల వసూలు చేయుటకు పంపబడినవి చెబుతూ నజీబుల్లా ఖాన్ ఇంకనూ అనేక పాలే గార్లకును బాకీ ఉండు కప్పo చెల్లించవలసినదిగా బెదిరిస్తూ జాబులు రాశాడు.ఆర్కాడ్ లో ఫ్రెంచ్ వాడితో కలియుటకు వీర్ల రాజ్యముల గుండా తాను కోవలెనని వెల్లడించ వీరందరూ మరింత భయం కనoపితులయ్యారు నజీబుల్లాఖాన్ పాలెగాండ్లందరును మద్రాస్ లోని ఇంగ్లీషువారు సహాయం కోరినను తిరుపతి కొండ  స్వాధీనం చేసుకొనుటకు ఇంగ్లీష్ వారి కొరకు అయినను సహాయం చేయలేకపోయారు  హిజ్రా దార్ ఓడిపోయినాడు అని విని  పాలేగార్లు మొదలగు వారికి భయము మరింత ఇచ్చింది నారాయణ శాస్త్రి కి సహాయముగా సేన వచ్చుచున్నదనియు అది తిరుపతి ఆక్రమించిన అంతట వచ్చే ఉత్సవం నుంచి మేజర్ కాలియడ్ అన్న సేనాని సైన్యములోనూ మందు గుండు సామానుతోను తిరుపతికి వచ్చి కరకంబాడి పాలేగాళ్ళతో పోరాడి ఓడించి గ్రామమును చుట్టుపట్ల  ఉన్న ప్రాంతాలను ధ్వంసం చేసి పాలేగాల్లను చంపాడు.

 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం