మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి, నెల్లూరు.
 గంటా మండపం శ్రీవారి నైవేద్యం పెట్టినప్పుడు ఆలయంలో గంట వాయిస్తారు దాని శబ్దం తిరుమల అంతా వినిపిస్తోంది ఆ తరంగాలు తగలగానే తనంతట తానే మోగే గ ఒక గంట తిరుమల లో ఎనిమిదో మైలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉండేది ఆ మండపాన్ని గంట మండపం అంటారు ఆ మండపంలో గంట మోగ గానే చంద్రగిరి దుర్గం లో ఏర్పాటు చేసిన గంట కూడా మోగుతుందట  ఆ గంట శబ్దం అవ గానే రాజుగారు భోజనానికి సిద్ధపడతారట అంటే శ్రీవారికి నైవేద్యం సమర్పించాకనే రాజుగారు భోజనం చేస్తారు  అంతటి భక్తుడు ఈ తిరుమల రాయల వాడనని ఈ రచయిత అభిప్రాయం  ప్రౌఢకవి అన్నిశెట్టి లక్ష్మయ్య గారు చంద్రగిరి దుర్గా అనే పద్య కావ్యం రాశారు అందు  నవమఖండములో ఈ విషయం మనకు కనిపిస్తుంది.
రామదేవు బంగారు జయగంట  అంటారు ఈ రామదేవుడే తిరుమల దేవరాయలేమో తెలియదు ఈ జయ గంట ను ఆయనకు బహుకరించిన వాడు వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు సంపాదించాడేమో తెలియదు 1740 సంవత్సరంలో ఈ ప్రాంతం మీద మహారాష్ట్రయోధులు వచ్చి దోపిడీలు చేశాడు తిరిగిపోయేటప్పుడు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించి ఆయనకు 40 రకాల నగలు ఒక పెట్టిలో పెట్టి బహుకరించినారు ఇప్పుడు శ్రీవారి కి ఉన్న ప్రాచీనమైన నగలు అవే పురాతన కాలంనాటి నగలు సాలువ నరసింహారాయల కాలంలో ఒకసారి దొంగతనం జరిగి అదృశ్యమైనవి శ్రీకృష్ణదేవరాయలు బహుకరించిన నగలు ఆయన కలలోనే అపహరించబడ్డాయి ఏవో ఒకటి రెండు  మిగిలిన  1930 నాటికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శాసన నివేదిక తయారు చేశారు ఆయన వల్ల ఇందులో వ్రాసిన చాలా విషయాలు ప్రామాణికమైనవి కావు అన్న సంగతి గ్రహించాలి.వీరు మిగల భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదినము రేయింబగళ్లు నివేదన కాలములో పెద్ద గంటలు వాయిస్తారు అని  దానిలాగా మూడు మైళ్లు వినపడుతుంది దేవస్థానానికి మూడు మైళ్ళ దూరంలో ఒక మండపం గంటా ఉన్నాయి. వీరు కట్టించినవే అవి దేవస్థానంలో నివేదన గంట కాగానే ఈ గంట వాయించబడుచున్నను ఈ నినాదం చంద్రగిరి కోటకు చేరగా అచ్చట దేవత నివేదనై తాము పూజించెదరు అని చెప్తారు వీరి పుత్రులలో ఒకరు  శ్రీహత్తి రాంజీ వారికి శిష్యుడై శ్రీ మహంతు గిరిధర దాస్ జి నామమున శ్రీహ తీరాoజి మటములకు మూలపురుషుని తర్వాత మహంతు గా ఉన్నాడు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం