బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలుషి,నెల్లూరు.

 క్రీస్తుపూర్వం 569 లో వైశాఖ పున్నమి నాడు రాజు అయిన శుద్ధోదనునికి మాయాదేవికి సిద్ధార్థులు కపిలవస్తు కు దగ్గరలో ఉన్న లుంబిని వనంలో పుట్టాడు సిద్ధార్థులు పుట్టిన ఏడు రోజులకే తల్లి మాయాదేవి చనిపోయింది ఆమె చెల్లెలు రాజు రెండో భార్య అయిన మహా ప్రజాపతి గౌతమి తీసుకుంది ఆ సంగతి తెలుసుకొని ఎంతో సంతోషించిన అసితుడు అనే ముని ఆ బిడ్డను చూడడానికి రాజ ప్రాసాదానికి వచ్చాడు బిడ్డను చూసిన ఆశితుడు ఒకపక్క ఆనందాన్ని  ఒకపక్క వాదనను వ్యక్తం చేశాడు. రాజు  అందుకు కారణం అడగగా అశితుడు రాజా ఇతను మహా జ్ఞాని అవుతాడు అందుకు నేను ఆనందిస్తున్నాను ఇప్పటికే వృద్ధుడిని నేను ఆయన బుద్ధుడైన తర్వాత చేసే బోధనలను వినలేనేమోనన్ను ఆలోచనతో ఆవేదన చెందుతున్నాను అన్నాడు.రాజకుమారుడు పుట్టిన సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా 5వ రోజున ఆ బిడ్డకు సిద్ధార్థుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థంతో ఆ పేరు పెట్టారు ఆశీర్వదించడానికి మహా జ్ఞాని అయిన బుద్ధుడైన అవుతాడు అని చెప్పారు  కొండన్న అనే ఎనిమిదో బ్రాహ్మణుడు మాత్రం అతడు తప్పకుండా ఇంటిని వదిలిపెట్టి పరివ్రాజకుడై  బుద్ధుడే అవుతాడు అని చెప్పాడు  ఏరువాక ఉత్సవాలలో  భాగంగా పరివారంతో సహా సిద్ధార్థను కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడురాజకుమారుడు పుట్టిన సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా 5వ రోజున ఆ బిడ్డకు సిద్ధార్థుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థంతో ఆ పేరు పెట్టారు ఆశీర్వదించడానికి మహా జ్ఞాని అయిన బుద్ధుడైన అవుతాడు అని చెప్పారు  కొండన్న అనే ఎనిమిదో గ్రామాలు మాత్రం అతడు తప్పకుండా ఇంటిని వదిలిపెట్టి పరి యువరాజకుడై బుద్ధుడి అవతారం అని చెప్పాడు  ఏరువాక ఉత్సవాలలో  భాగంగా పరివారంతో సహా సిద్ధార్థ్ అని కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు సిద్దోదరుడు అందరూ పండగ సంబరాల్లో మునిగిపోగా సిద్ధార్థులు మాత్రం ఒక నేరేడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి స్థితికి చేరుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇతర జీవరాసుల పట్ల  కరుణతో మెలిగాడు.సిద్ధార్థునికి 16వయేట యశోదరతో పెళ్లి అయింది రాజప్రాసాదంలో ఎంతో హాయిగా వైవాహిక జీవితాన్ని మూడేళ్ల పాటు గడిపిన సిద్ధార్థులు రాజప్రాసాదం వెలుపల మానవుడు పడే కష్టాలను దుఃఖాలను చూసి చెలిoచిపోయాడు ఒకరోజు రాజప్రాసాదం నుంచి బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు రథసారథి చెన్నుడు వెంట వీధులలో తిరుగుతున్న సిద్ధార్థుడు ఒళ్లంతా మడతలు పడి ఒంగి నడుస్తున్న వయసుమీరిన ఒక ముదుసలిని చూసినాడు ఇది ఏమిటి అని అడగగా చెన్నుడు పుట్టిన నాడు అతను అలా లేడని వయస్సు పెరిగే కొద్ది యువకుడై తరవాత వృద్ధుడు అయినాడు అని పుట్టిన ప్రతివారు ఇలాగే ముసలివారు అవుతారని చెప్పాడు ఇంకొకసారి బయటకు వచ్చిన సిద్ధార్థ్ నగరవీధులలో చిక్కి శల్యమైన రోగాలతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు ఆ దృశ్యాన్ని చూసి చలించిన సిద్ధార్థ్ తో ప్రతివారు ఇలాగే రోగాల బారిన పడతారు అని చెప్పాడు చెన్నుడు.
=====================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం