మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం: 
సుఖతః. క్రియతే  రామాభోగః
పశ్చాద్ధంత  శరిరే రోగః !
యద్ధ్యపి లోకే మరణం  శరణం 
తదపి న ముంచతి పా పా చరణం !!

భావం! సుఖాపేక్షతో  కామ భోగములను అనుభవించెదరు.కానీ, అనంతరం
శరీరమురోగగ్రస్తమగుచున్నది.ప్రపంచమున చావు అనునది తథ్యమై ఉన్నప్పటికీనీ,జనులు పాప ఆచరణమును వదలకనే ఉన్నారు.ఆహా! ఆశ్చర్యము.. ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యులు వారు చెప్పిరి.
                 ********

కామెంట్‌లు