ధరత్రీ పరిరక్షణ మనందరి బాధ్యత కవి, రచయిత అయ్యలసోమయాజుల

  విశాఖపట్నం ప్రిజం కళాశాలలో సహృదయ సాహితీ ఆధ్వర్యంలో  కవి రచయిత చిన సూర్యనారాయణ అధ్యక్షత న, ముఖ్య అతిథిగా సాహితీ వేత్త డాక్టర్ కొచ్చెర్లకోట సత్యనారాయణ ,కవి భాగవతుల సత్యనారాయణ ,ఆచార్య కృష్ణబాబు, కవియత్రి రాధారాణి, భీమేశ్వరరావు ప్రముఖ సాహితీవేత్త రాష్ట్రపతి పురస్కార గ్రహీత రచయిత  గరిమెళ్ళ నాగేశ్వరరావు ,  సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు సమక్షంలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్  విశాఖపట్నం నేటి భూతాపాలు, విపత్కర పరిస్థితులకు మానవ తప్పిదమే కారణమని కన్నతల్లి కన్నా మిన్న అయిన ధరత్రీ మాతను కలుషితం చేసువద్దని ప్రసంగించారు.
................................
కామెంట్‌లు