విజయవాడలో కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రోగ్రాం , జాతీయ కవి సమ్మేళనం


 అంతర్జాతీయ సి .ఇ. ఓ డా.యు. వి రత్నం,  అంతర్జాతీయ ప్రోగ్రాం  కన్వీనర్ ,  ప్రోగ్రాం   అవార్డు కమిటీ డైరెక్టర్ డా. ధనాసి ఉషారాణి నిర్వహణలో అత్యంత వైభవంగా జరగనున్న ఐ .యస్.ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యములో ప్రత్యేకముగా తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ ప్రతిభావంతులైన పిల్లలను పెద్దలను  కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేస్తూ  మే నెల 11 తేదీ కౌతా పూర్ణనంద కళా వేదిక గాంధీ నగర్  విజయవాడ నందు నిర్వహించనున్నారు.జానపదము సాహిత్యం సంగీతం డాన్స్ క్రీడలు  గాయకులు కరాటే యన్ సి సి డ్రాయింగ్ లో అభిరుచి ఆసక్తి కలిగిన అందరూ మీ పేరు జిల్లా వివరాలును 9666425938 , 9550689455 నెంబర్లు కు నమోదు చేసుకోగలరు .మే 6 వరకు మాత్రమే అవకాశం కలదు . పద్య నాటక ప్రదర్శనాటక  కళాకారులు   కోలాటము  వాయిద్యము తోలు బొమ్మలాట ప్రదర్శన చేయువారిని ప్రత్యేకంగా స్వర ఝరి సాహిత్య భూషణ్ స్వర చక్ర  సేవా లెజెండ్ అవార్డుతో సత్కరించనున్నామని .కార్యక్రమం నిర్వాహకులు డా.యు.వి రత్నం ,  డా.ధనాసి ఉషారాణి తెలియజేసారు
కామెంట్‌లు