కాళ్ళ పారణి ఆరకమునుపేజీవితాంతం తోడునీడగా ఉంటానన్నభర్తను కోల్పోయి నూరేళ్ళ జీవితం ఛిద్రమైన నవవధువుపసిపిల్లలు, భార్య ఎదుటే భర్తను మతం అడిగికిరాతకంగా చంపి కుటుంబాన్ని అనాథలుగా చేసిన ముష్కరులుబాధ్యతలు పూర్తయి జీవిత చరమాంకంలోజమ్మూ కాశ్మీర్ లోని పహల్ గావ్ లోయలోని సుందరదృశ్యాలను చూడాలని వచ్చిన దంపతులలోభార్య ఎదుటే విచక్షణా రహితంగా కాల్చి చంపిన నరరూప రాక్షసులుఎన్నని ఏమని చెప్పనుభర్తను కోల్పోయి భార్యతండ్రి ప్రేమకు దూరమైన పసిడి పిల్లలువృద్దాప్యంలో కన్నకొడుకును కోల్పోయికడుపుకోతకు గురైఇరవై ఆరు పౌరుల మృతికి కారణమైనఆ నరరూప మృగాల దుశ్చర్యకు ప్రతీక తీర్చుకోవలసిన బాధ్యతప్రధాని మోడీ గారు చెప్పినట్లుశాంతి సహనం కొంతవరకేనూటఏబది కోట్ల భారతీయుల బాధ్యత..!!వందేమాతరంభారతమాతకి జై............................
శాంతి సహనం కొంతవరకే:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి