డా.కె.జానకిగారిRoleof women infreedom struggle in Andhra Pradesh
విశాఖపట్నం జిల్లాధీరవనితల గూర్చితెల్సుకుందాం. మంత్రిప్రగడ బంగారమ్మ బెర్హంపూర్ లో పుట్టాడు.భర్త నర్సింహపంతులు.ఆమె 1948 లో చనిపోయింది.టేకుమళ్ల బుచ్చిరామాయమ్మ భర్త సీతారామస్వామి( విజయనగరం). అంపాలం హైమవతమ్మభర్త సింహాచలం.ఎలమంచిలి కామేశ్వరమ్మ ( దిమిలి),మిస్సుల లక్ష్మీనరసమ్మ భర్త వీరవెంకటసత్యనారాయణ( దిమిలి) తండ్రి శిష్ట్లా రామ్మూర్తి.1881లో పుట్టిన సిస్ట్ల లింగమ్మ భర్త వెంకన్న.1949లో చనిపోయింది. ద్వారక భమిడిపాటి మహలక్షమ్మ 1905లో పుట్టింది.భర్త రామకిష్టుడు. కాలనాధభట్ల మహలక్షమ్మ తండ్రి మిస్సుల దీక్షితులు.భర్త జోగారావు1967లో చనిపోయింది.టేకుమళ్లమహలక్ష్మమ్మ 1902లో పుట్టింది.భర్త సీతారామస్వామి.1944లో చనిపోయింది.గాదె నరసాయమ్మభర్త పేర్రాజు. గుండుమళ్ల రంగనాయకమ్మ భర్త వెంకటాచారి.టేకుమళ్ల సీతారామమ్మ 1909లో పుట్టింది.భర్త వరాహనరసింహం. బొబ్బిలిలో 24.12.1913లో పుట్టిన ఎ.బి.టి.సుందరమ్మ భర్త జగన్నాథ స్వామి.( నిమ్మలవలస). టి.వరాహలక్ష్మిభర్త నర్సింహ మూర్తి.మూలవెంకమాంబ 1886 లో కురుపాం లో పుట్టింది.భర్త సత్యనారాయణ. 1938లో చనిపోయింది.దర్భ వెంకట రమణమ్మ తండ్రిహనుమంతరావు(అనకాపల్లి).మరుంభట్టు వెంకట రమణమ్మ (బొబ్బిలి)పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ వనితలు వీరే!పసల అంజలాక్ష్మమ్మభర్త కృష్ణమూర్తి(విప్పర్రు) జైల్లో బిడ్డను కన్నది.అల్లూరి అన్నపూర్ణాదేవి భర్త సత్య నారాయణ రాజు.ఆయన 9ఏళ్లు జైలులో ఉండి 75కాట్లు గాట్లు ఉన్నాయి ఆయన శరీరంపై.ఆవిషయం బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చకు వచ్చింది.ఆమె 30జూన్ 1972 దాకా ఆంధ్ర ప్రదేశ్ ఎం.ఎల్.సి.గా ఉండి 14ఆగస్ట్ 1977లో చనిపోయారు.చింతపర్తి బుచ్చమ్మ గుండుగొలనువాసి. తండ్రి కొండా ప్రకాశరావు.తూము చూడామణి తండ్రి గాదె దోసన్నపంతులు. దారా దమయంతీదేవి తండ్రి పసుమర్తి పురుషోత్తం.భర్త జానకిరాం. మాగంటి ఝాన్సీ లక్ష్మీబాయి 1.3.1927 పుట్టింది.4వ ఏటనే నాన్నమ్మ తో కల్సి 3 నెలలు జైలుజీవితం గడిపింది. తన ప్రతిపనిని గాంధీజీకి లేఖల్లో రాసి ఆయన మెప్పు పొందింది.కోవలి కనకమ్మ 16.11.1898 లో వడ్డిపర్రులో పుట్టింది.భర్త గోపాలరావు.దాసరికృష్ణవేణమ్మ తండ్రి రాజయ్య. దామరాజు లక్ష్మమ్మ భర్త లక్ష్మీపతి.ఏలూరుటౌన్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారామె.దాసరి లక్ష్మీదేవమ్మ తండ్రి మల్లయ్య ( ఏలూరు). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ 1898లో ముత్యాల పల్లిలో పుట్టారు.తండ్రి చెన్నాప్రగడ సుందరరామయ్య, భర్త శేషగిరిరావు(బందరు)ఖాదీ ,హిందీ ప్రచారం,హరిజనోద్ధరణకై పాటుపడింది. కస్తూర్బాట్రస్ట్,భారత్ సేవక్ సమాజ్ సెక్రటరీ,గాంధీస్మారకనిధి వైస్ ప్రెసిడెంట్.1958_1966 , వరకు ఆంధ్ర ప్రదేశ్ ఎం.ఎల్.సి.1940లో రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు,కొడుకుపోయిన బాధతో! పొణకా కనకమ్మ తో స్నేహం తో జంట గా కవితలు,గీతపై వ్యాఖ్యానం రాశారు.గృహ లక్ష్మీ కంకణం డా.కేసరి బహూకరించారు.విజయవాడ డక్కన్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వార బీద పిల్లలకి సాయంచేశారు.27ఆగస్ట్ 1970 లో చనిపోయారు.ముడుంబలక్ష్మీదేవి 4.8.1913 లోపుట్టారు.తండ్రి మరుంగంటి పార్ధసారథిఆచార్యులు. భర్త దొడ్డయాచార్యులు. (కొవ్వూరు) ఆమె ఎన్నో ఆయుర్వేద పుస్తకాలు చికిత్సలగూర్చిరాశారు.పల్లెపరిశుభ్రతపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు.ఆమెకు ఎన్నో బహుమతులు,బంగారుపతకం (రవీంద్ర కల్చరల్ అసోసియేషన్ భీమవరం) వచ్చాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (మద్రాస్) లో ఆమె మెంబర్ గా ఉన్నారు.శృంగారకవి లక్ష్మీనరసమ్మ 1906లో గుండుగొలనులో పుట్టారు. ఏలూరులో భర్త పాపారావు మహిళలకు ఉత్తేజంకలిగిస్తూ, 4పుస్తకాలు రాశారు.సూరంపూడి మహాలక్ష్మమ్మ తండ్రి గుడిపాటినాగభూషణం(తణుకు). సత్తిరాజు మంగమ్మ భర్త రామమూర్తి( తణుకు). మాజేటి మాణిక్యాంబ భర్త నారాయణ ( ఏలూరు). ఉద్దరాజు మాణిక్యాంబ భర్త రామరాజు ( పాలమర్రు) .వెలమటి మాణిక్యాంబ తండ్రి పాకాలపాటినాగయ్య(కొవ్వలి ) 🌷

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి