గ్రంథాలయాల ఉద్యమ పితామహుడు
కేరళ రాష్ట్ర0లో పుస్తక పఠనం ఆవశ్యకతను
ఇంటింటా ప్రచారం చేసి
గ్రంథాలయాల అవశ్యకత
ప్రజలకు చెప్పి
ఆనేక విషయాలను
శాస్త్ర సాంకేతిక భూ భౌగోళిక
సంప్రదాయ సంస్కృతులను తెలియచేయునని
పుస్తక పఠనం ధారణపెంచి మేథాశక్తికి తోడ్పడు నని
మానసిక ప్రశాంతత ఆరోగ్య జీవనానికి కారణమని
తన జీవితపర్య0తం కృషి చేసిన పి.ఎన్. పణికర్
సదా స్మరణీయులు
జూన్ 19 వ తేది
ఆ మహనీయుని వర్థంతిని
'జాతీయ పుస్తక పఠన దినోత్సవం ' గా కేంద్రప్రభుత్వం నిర్ణయించడం
నెలరోజులపాటు పుస్తక పఠన అవశ్యకత విద్యాసంస్థలు
గ్రంథాలయాలలో నిర్వహించడం భారతప్రభుత్వం వారికిచ్చే అత్యున్నత గౌరవం.....!
..............................
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి