నెల్లూరులో ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి ప్రాసమంజరి పుస్తక ఆవిష్కరణ 12న
 

ప్రముఖ రచయిత్రి సేవకురాలు డా. ధనాశి ఉషారాణి తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన  సాహితీ వేత్తగా ఇది వరకే గుర్తింపు తెచ్చుకున్నారు . పదులు సంఖ్యలో పుస్తకాలు వందల సంఖ్యలో సాహిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ ఉషోదయ ఫౌండేషన్ లాంటి సాహిత్య సంస్థలతో జానపద రంగస్థల సంప్రదాయ నృత్య ప్రదర్శనలను నిర్వహణ చేస్తూ అనేక మందికి అవార్డులు ప్రదానం చేస్తూనే ఒక్క వైపు ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తునే  పద్యము కథానిక నూతన ప్రక్రియలు వంటి ప్రముఖ  విశిష్ట రంగాల్లో ఆన్లైన్ పోటీలు పెడుతూ టాప్ టెన్ వారికి అభినందన మరియు  బిరుదు పత్రాలను ప్రదానము చేస్తూ వినూత్నంగా రూపొందించిన ఛందస్సుకి పుస్తకాలను ముద్రిస్తూ సమాజానికి అధునాతన నూతన ఛందస్సును పరిచయము చేస్తు కొత్త రచయితలను తెల మీదికి తెస్తున్న తెలుగు భాషకు సంస్కృతినీ కాపాడే బాధ్యతగా  ఆనేపథ్యంలో భాగముగా   నెల్లూరులో డా.ధనాశి ఉషారాణి రచించి రూపొందించిన ప్రాసమంజరి పుస్తకమును ఆవిష్కరణను విశిష్ట ప్రముఖులు డా .యు.వి రత్నo మేనేజింగ్  డైరెక్టర్ కొల్లూరు శ్రీనివాస్ రావు ఏ ఎస్పీ. ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ప్రో తలారి మాల కొండయ్య తెలుగు అధ్యాపకులు ఐడికోజ శ్రీనివాసాచారి మరియుడా. కె.కరుణ శ్రీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరణను చేసి పుస్తక సమీక్షను  చేయనున్నారు  100 మoదికి సాహిత్య సేవా కౌముది  అవార్డులతో వివిధ రంగాల్లో విశిష్ట  సేవలు చేసినట్టి కళాకారులను ప్రముఖులను సాహిత్య సేవా కౌముది పురస్కారం సర్టిఫికెట్టుతోసత్కరించనున్నారు  ధునాతన సినీ సంగీత పాటల మేళ వింపుతోను అందరినీ అలరించనున్నారు కార్యక్రమం విజయవంతము చేయాలని నిర్వాహకులు డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి అందరినీ ఆహ్వానంతో పిలుపు యిచ్చారు .
కామెంట్‌లు